YS Jagan | తన వ్యక్తిగత భద్రతను తగ్గించారని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ చేసిన ఆరోపణలపై ఏపీ పోలీసు శాఖ, ప్రభుత్వ వర్గాల స్పందించాయి. ముఖ్యమంత్రి హోదాలో కేంద్రప్రభుత్వం తనకు కల్పించిన జడ్ ప్లస్ సెక్యూరిటీన�
ఏపీ అసెంబ్లీ వద్ద పోలీసుల తీరుపై వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం (YS Jagan) వ్యక్తంచేశారు. పోలీసుల జులం ఎల్లకాలం సాగబోదని, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. ఆంధ్రపద్రేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉద�
AP DGP | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా సీహెచ్ ద్వారకా తిరుమల రావు బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది.
రాజధాని ఫైల్స్ సినిమాపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం వరకు సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది. సినిమాకు సంబంధించి పూర్తి రికార్డులను తమకు అందించాలని స్పష్టం చేసిం
గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఇద్దరు ఆంధ్రా పోలీసులు (AP Police) పట్టుబడ్డారు. శుక్రవారం ఉదయం ఇద్దరు వ్యక్తులు బాచుపల్లిలో (Bachupally) గంజాయి అమ్మడానికి ప్రయత్నిస్తున్నట్లు బాలానగర్ ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందింది.
Police Restrictions | నూతన సంవత్సర ( New Year ) వేడుకలకు ఏపీ పోలీసులు ఆంక్షలు విధించారు. ముఖ్యంగా విజయవాడ నగరంలో 30 సెక్షన్ అమలు చేస్తున్నామని పోలీసు అధికారులు వెల్లడించారు.
AP DGP | ఏపీ పోలీసులు సమర్ధవంతంగా పనిచేయడం వల్ల నేరాల శాతం తగ్గిందని అందుకు వారిని అభినందిస్తున్నట్లు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి (DGP Rajendranath Reddy) వెల్లడించారు.
Nagarjuna sagar Dam | రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ నాగార్జునసాగర్ డ్యామ్ను స్వాధీనం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యత్నించడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఏపీది దుస్సాహసమైన చర్�
Nagarjuna sagar Dam | తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వరప్రదాయిని అయిన నాగార్జునసాగర్ డ్యామ్పై బుధవారం రాత్రి నుంచి ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. ఏపీ ఇరిగేషన్ అధికారులు సుమారు 500 మంది పోలీసులతో బుధవారం అర్ధరాత్రి ఆంధ్రా
Nagarjuna Sagar Dam | నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. బుధవారం అర్ధరాత్రి సమయంలో సాగర్ వద్దకు ఏపీ పోలీసులు చేరుకున్నారు. దాంతో పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీశాయి. తెలంగాణ, ఏపీ మధ్య నీటి విషయంల
మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి కాలినకడన వెళ్తున్న స్వాములను ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. శివమాలధారణ స్వాము లు ఇరుముడితో ఏటా కృష్ణానదీ తీరం వెంట.. మరబోట్ల సాయంతో తెలంగాణ నుంచి ఏపీలోని
మహా శివరాత్రి సందర్భంగా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి కాలినకడన వెళ్తున్న స్వాములను ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. శివమాలధారణ స్వాములు ఇరుముడితో ఏటా కృష్ణానదీ తీరం వెంట.. మరబోట్ల సాయంతో తెలంగాణ నుంచి ఏపీలోని