Nagarjuna Sagar Dam | నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. బుధవారం అర్ధరాత్రి సమయంలో సాగర్ వద్దకు ఏపీ పోలీసులు చేరుకున్నారు. దాంతో పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీశాయి. తెలంగాణ, ఏపీ మధ్య నీటి విషయంల
మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి కాలినకడన వెళ్తున్న స్వాములను ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. శివమాలధారణ స్వాము లు ఇరుముడితో ఏటా కృష్ణానదీ తీరం వెంట.. మరబోట్ల సాయంతో తెలంగాణ నుంచి ఏపీలోని
మహా శివరాత్రి సందర్భంగా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి కాలినకడన వెళ్తున్న స్వాములను ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. శివమాలధారణ స్వాములు ఇరుముడితో ఏటా కృష్ణానదీ తీరం వెంట.. మరబోట్ల సాయంతో తెలంగాణ నుంచి ఏపీలోని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పోలీసులు ‘గవర్నెన్స్ నౌ-2022’ అవార్డులను 14 గెలుచుకున్నారు. అత్యాధునిక సాంకేతికత వినియోగంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
ఇంజినీరింగ్ విద్యార్థి రమ్య హత్య కేసులో గుంటూరు కోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. దిశ స్ఫూర్తితో ఈ కేసు దర్యాప్తులో సమర్థవంతంగా వ్యవహ�
అమ్మను కరోనా కాటేస్తే.. ఆమె కూతురిని కామాంధులు కాటేశారు.. ఒకట్రెండు రోజులు కాదు.. ఏకంగా 8 నెలల పాటు ఆ అమ్మాయిని ఓ ఆటబొమ్మలా చూశారు. అన్నెం పున్నెం ఎరుగని ఆమె పట్ల క్రూర మృగాల్లా ప్రవర్తించారు.. నిరంత