ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పోలీసులు ‘గవర్నెన్స్ నౌ-2022’ అవార్డులను 14 గెలుచుకున్నారు. అత్యాధునిక సాంకేతికత వినియోగంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
ఇంజినీరింగ్ విద్యార్థి రమ్య హత్య కేసులో గుంటూరు కోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. దిశ స్ఫూర్తితో ఈ కేసు దర్యాప్తులో సమర్థవంతంగా వ్యవహ�
అమ్మను కరోనా కాటేస్తే.. ఆమె కూతురిని కామాంధులు కాటేశారు.. ఒకట్రెండు రోజులు కాదు.. ఏకంగా 8 నెలల పాటు ఆ అమ్మాయిని ఓ ఆటబొమ్మలా చూశారు. అన్నెం పున్నెం ఎరుగని ఆమె పట్ల క్రూర మృగాల్లా ప్రవర్తించారు.. నిరంత
కొండాపూర్ : రిటైర్డ్ ఐపీఎస్ రమేష్కుమార్ తల్లిదండ్రులపై నమోదైన ఓ కేసుకు సంబంధించి బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కొండాపూర్లోని ఆయన నివాసంలో నోటీసులు అందజేశారు. 2018లో రమేష్ సోదరుడి భార్య సంధ�
అమరావతి: సైబర్ నేరాలపై నిఘా పెంచేందుకు, సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ సెల్లు, సోషల్ మీడియా ల్యాబ్లను ప్రారంభించేందుకు ఏపీ పోలీసులు సన్నాహాలు చేస్తున్న�
Andhra Odisha Border | ఆంధ్రా - ఒడిశా సరిహద్దులో పోలీసులు శుక్రవారం సాయంత్రం కూంబింగ్ చేపట్టారు. కూంబింగ్లో భాగంగా ఒడిశాలోని మల్కన్గిరి జిల్లాలోని భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే స�
Anantapur | అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో అమానుషం చోటు చేసుకుంది. రెండు నెలల పసిపాపను కన్న తండ్రే కడతేర్చాడు. పాప తన పోలికలతో పుట్టలేదంటూ ఆ చిన్నారిని తండ్రి మల్లికార్జున చంపేసి చెరువులో పడేశ�