కొండాపూర్ : రిటైర్డ్ ఐపీఎస్ రమేష్కుమార్ తల్లిదండ్రులపై నమోదైన ఓ కేసుకు సంబంధించి బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కొండాపూర్లోని ఆయన నివాసంలో నోటీసులు అందజేశారు. 2018లో రమేష్ సోదరుడి భార్య సంధ�
అమరావతి: సైబర్ నేరాలపై నిఘా పెంచేందుకు, సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ సెల్లు, సోషల్ మీడియా ల్యాబ్లను ప్రారంభించేందుకు ఏపీ పోలీసులు సన్నాహాలు చేస్తున్న�
Andhra Odisha Border | ఆంధ్రా - ఒడిశా సరిహద్దులో పోలీసులు శుక్రవారం సాయంత్రం కూంబింగ్ చేపట్టారు. కూంబింగ్లో భాగంగా ఒడిశాలోని మల్కన్గిరి జిల్లాలోని భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే స�
Anantapur | అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో అమానుషం చోటు చేసుకుంది. రెండు నెలల పసిపాపను కన్న తండ్రే కడతేర్చాడు. పాప తన పోలికలతో పుట్టలేదంటూ ఆ చిన్నారిని తండ్రి మల్లికార్జున చంపేసి చెరువులో పడేశ�
రెమిడెసివిర్ ఇంజక్షన్ల పట్టివేత | ఆర్టీసీ బస్సులో అక్రమంగా తరలిస్తున్న రెమిడెసివిర్ ఇంజక్షన్లను రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టు వద్ద ఏపీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అమరావతి : తిరుపతిలో ఈ నెల 27న కిడ్నాప్కు గురైన ఆరేండ్ల బాలుడు శివమ్ కుమార్ సాహు ఆచూకీ లభించింది. శనివారం కిడ్నాపర్లు బాలుడిని విజయవాడ దుర్గమ్మ గుడి వద్ద వదిలి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. బాలుడి ఆ
చోడవరం: ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లాలో పోలీసులు సుమారు మూడు వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో ఆ గంజాయి విలువ సుమారు 80 లక్షలు ఉంటుంది. విశాఖ ఏజెన్సీ ప్రాంతంతో సరిహద్దు ఉన్�