రెమిడెసివిర్ ఇంజక్షన్ల పట్టివేత | ఆర్టీసీ బస్సులో అక్రమంగా తరలిస్తున్న రెమిడెసివిర్ ఇంజక్షన్లను రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టు వద్ద ఏపీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అమరావతి : తిరుపతిలో ఈ నెల 27న కిడ్నాప్కు గురైన ఆరేండ్ల బాలుడు శివమ్ కుమార్ సాహు ఆచూకీ లభించింది. శనివారం కిడ్నాపర్లు బాలుడిని విజయవాడ దుర్గమ్మ గుడి వద్ద వదిలి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. బాలుడి ఆ
చోడవరం: ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లాలో పోలీసులు సుమారు మూడు వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో ఆ గంజాయి విలువ సుమారు 80 లక్షలు ఉంటుంది. విశాఖ ఏజెన్సీ ప్రాంతంతో సరిహద్దు ఉన్�