తెలంగాణ జర్నలిస్టులపై ఏపీ పోలీసుల ప్రతాపమేంటని బీఆర్ఎస్ రాష్ట్ర నేత పట్లొళ్ల కార్తీక్రెడ్డి మండిపడ్డారు. తన చానల్లో ప్రసారం చేసిన వీడియోలు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా ఉన్నాయనే సాకుతో జర్నలిస్
జర్నలిస్టు కేవీఆర్ను పోలీసులు ఓ హంతకుడిని, రేపిస్టును లాక్కెళ్లినట్టు ఈడుకెళ్లారని ఆయన భార్య విజయలక్ష్మి ఆవేదన వ్యక్తంచేశారు. ఏపీ పోలీసులు ఒక ఫేక్ కేసులో తెలంగాణ జర్నలిస్టును హంతకుడిలాగా తీసుకెళ్త�
AP Police | తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండల కేంద్ర సరిహద్దులో ఉన్న తుంగభద్ర నదిలో ఇసుక తవ్వకాలపై ఏపీ, తెలంగాణ అధికారులు ఎన్నిసార్లు పరిశీలించినా సరిహద్దు వివాదం ఆగడం లేదు
ఆన్లైన్లో తనకు బెదిరింపులు వస్తున్నాయని, వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్ను కోరినట్టు మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలిపారు.
రామారెడ్డి పోలీస్స్టేషన్లో శుక్రవారం అర్ధరాత్రి హంగామా చోటుచేసుకున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భీమవరంతోపాటు రామారెడ్డి పోలీసులతో పలువురు మద్దికుంట వాసులు వాగ్వాదానికి దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి. ర
నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు మఫ్టీలో వచ్చారు. అయితే ఊర్లో ఎవరో అపరిచితులు తిరుగుతున్నారని గ్రామస్తులు వారిపై దాడికి పాల్పడిన ఘటన కామారెడ్డి (Kamareddy) జిల్లా రామారెడ్డి మండలం మద్దిగుంటలో చోటుచేసుకు�
RGV : తన సినిమాలతోనే కాదు, సంచలన వాఖ్యలతోనూ వార్తల్లో నిలిచే టాలీవుడ్ డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ (Ram Gopal Varma) చుట్టూ ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు పోలీసులు.
సినీ నటుడు పోసాని కృష్ణమురళికి (Posani Krishna Murali) అన్నమయ్య జిల్లా కోర్టులోని రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో వర్గ విభేదాలు సృష్టించేలా.. అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదు
కులం పేరుతో దూషిస్తూ, ప్రజల్లో వర్గవిభేదాలు సృష్టించేలా వ్యాఖ్యలు చేశారని సినీనటుడు పోసాని కృష్ణమురళిపై ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
Srisailam | భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు పెద్ద భక్తులు తరలివస్తున్నారు. ఆలయానికి వచ�