Pawan Kalyan | విజయవాడలోని కృష్ణా కరకట్టపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చెందిన రికార్డులను దహనం చేసిన ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దస్త్రాల దహనం వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయంపై �
Gudivada Amarnath | కూటమి ప్రభుత్వ హనీమూన్ ముగిసిన తర్వాత మా యాక్షన్ మొదలుపెడతామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారిగా విశాఖ ఎండాడలోని వైసీపీ కార్యాలయంలో గురువారం విస్తృత �
Kodumur | వైసీపీ నేత, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ను పోలీసులు అరెస్టు చేశారు. తన ఇంట్లో పనిచేసే బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన నేపథ్యంలో ఇటీవల ఆయనపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదవ్వగా.. గురువారం ఆయ�
YS Jagan | ప్రజల్లో వ్యతిరేకత కారణంగా తాము ఓడిపోలేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మోసపూరిత హామీల వల్ల పది శాతం మంది ఇటు నుంచి అటు వెళ్లారని చెప్పారు. అంతేతప్పితే తమ మీద ప్రజల్లో �
Vangaveeti Radha | ఏపీలో ఎన్నికల ఫలితాలపై వంగవీటి రాధాకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు పదవుల కోసం జరగలేదని.. ప్రజల కోసం జరిగాయని అన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో ప్రజలే గెలిచారని పేర్కొన్నారు. తన తండ్రి వంగవీట
AP News | ఊరిలో తలుపులు, చెట్లకు మంత్రించిన నిమ్మకాయలు.. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వెదజల్లిన డబ్బులు, అన్నం.. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే పల్నాడు జిల్లా చిన్నతురకపాలెం ఊళ్లో కనిపిస్తున్న దృశ్యమిదీ! అసలేం జరుగు�
Vijayawada | విజయవాడలో ప్రభుత్వ రికార్డులను దగ్ధం చేసేందుకు యత్నించిన ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనింగ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చెందిన రికార్డులను యనమలకుదురు కట్ట మీద తగలబెట్టేందుకు ఇద
Pawan Kalyan | పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలుకా.. సార్వత్రిక ఎన్నికలకు ముందు తెగ వైరల్గా మారిన ప్రచారం ఇదీ.. పవన్ కల్యాణ్ ఈసారి ఎలాగైనా గెలుస్తారని ఫిక్సయిపోయిన జన సైనికులు పోటీపడి మరీ తమ బైక్ నంబర్ ప్లేట్లపై ఇ�
Pawan Kalyan | తనను అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని వైసీపీ నేతలు అన్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన విజయంతో అసెంబ్లీ గేటు తాకడం కాదు.. గేటు బద్ధలు కొట్టుకుని అసెంబ్లీలోకి వెళ్లామ�
AP DSC | ఏపీలో టీచర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. టెట్, మెగా డీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి సమయం ఇవ్వాలన్న అభ్యర్థుల వినతిపై ఏపీ ప్రభుత్వం సాను�
Kollu Ravindra | ఏపీలో అధికారంలోకి చేపట్టిన కూటమి ప్రభుత్వం మరో హామీ అమలుకు సిద్ధమైంది. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన హామీల మేరకు ఇప్పటికే సామాజిక పింఛన్లకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు .. తాజాగా మరో హామ
Kandula Durgesh | గత ప్రభుత్వంలో టూరిజం శాఖలో దుర్మార్గాలు జరిగాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అరోపించారు. గత ప్రభుత్వానికి టూరిజం శాఖ అధికారులు అనుకూలంగా వ్యవహరించి.. భారీగా అవినీతికి పాల్పడ్డారని విమర్శ
ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడటంతో ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రజల్లో ఆశలు మళ్లీ చిగురించాయి. కూటమిలో కీలక పాత్ర ఉండటంతో ఎలాగైనా ప్రత్యేక హోదాకు ఒప్పించాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు ఒత్తిళ్లు మొదలయ్యాయ�
విజయవాడ ఇంద్రకీలాద్రిపై చీరల వేలం వ్యవహారం ఇప్పుడు ఏపీలో పెద్ద దుమారమే లేపింది. చీరల సేకరణ, వేలం నిర్వహణలో పలు అవకతవకాలు జరిగాయని ఆడిట్ రిపోర్టులో బయటపడింది. ఈ నేపథ్యంలో అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశ�