Srisailam | ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 24 నుంచి ప్రఖ్యాత ప్రవాచకులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మచే ప్రవచనాల కార్యక్రమాన్ని శ్రీశైల భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం ఏర్పాటు చేసింది. గణేశ గాథలు �
Atchutapuram | అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో జరిగిన ప్రమాదంలో మరణించిన హారిక కథ ఇప్పుడు కన్నీళ్లు పెట్టిస్తోంది. రాఖీ పండుగ సందర్భంగా సోదరులతో ఆనందంగా గడిపేందుకు వచ్చిన ఆమె.. ఒక్కరోజు ఇంటి దగ్గర ఉన్నా బతి�
Srisailam | శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్లకు భక్తుల మొక్కులు, కానుకల రూపంలో రూ.3.22 కోట్ల ఆదాయం వచ్చింది. ఆగస్టు 2వ తేదీ నుంచి 22వ తేదీ వరకు భక్తులు హుండీలో వేసిన నగదును గురువారం లెక్కించారు. పటి
Tadipatri | తాడిపత్రి అల్లర్ల నేపథ్యంలో జేసీ కుటుంబం అరాచకాలపై వైసీపీ నేత కందిగోపుల మురళి మండిపడ్డారు. మూడు రోజుల క్రితం జేసీ వర్గీయులు తమ ఇంటిపై దాడి చేసి బీభత్సం సృష్టించారని అన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర
AP News | అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్లో రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 18కి చేరింది. పేలుడు ధాటికి గోడతోపాటు మొదటి అంతస్తు స్లాబ్ కూలడంతో శిథిలాల కింద చాలామంది నలిగిపోయారు. ద�
Rushikonda Palace |రుషికొండ భవనాలపై పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక పేదవాడు కట్టుకున్న చిన్న పూరి గుడిసె.. రుషికొండ భవనాలు అని మాజీ సీఎం వైఎస్ జగన్పై సెటైర్లు వేశారు. రు�
AP News | అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్లో రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటివరకు దాదాపు 14 మంది మరణించారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రత భారీగా �
Lella Appi Reddy | ఏపీ శాసన మండలి చైర్మన్ పదవికి వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాజీనామా చేశారు. మండలిలో ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణను ఎంపిక చేసిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. ఈ సందర్భంగా లేళ్ల అప్పిరెడ
AP News | ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఏపీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్రంగా స్పందించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు కూడా వచ్చాయని గుర్తు చేశారు. అప్పుడు కూడ
Tadipatri | అనంతపురం జిల్లా తాడిపత్రిలో మంగళవారం జరిగిన ఉద్రిక్త ఘటనలపై వైసీపీ నేత మురళి స్పందించారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపారు. గతంలో పెట్టిన కేసులు ఉపసంహరించుకోలేదని తనపై దాడి చేశారని పేర్కొన్నారు.
Perni Nani | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ చేసిన మంచిని కూటమి ప్రభుత్వం చూడలేకపోతుందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ప్రజల బాగోగులు వదిలేసి జగన్పై అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వై�
YV Subba Reddy | ఈవీఎంలపై వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మరోసారి అనుమానం వ్యక్తం చేశారు. ఈవీఎంలను హ్యాకింగ్ చేయడానికి అవకాశం ఉందని ఆయన ఆరోపించారు. గతంలో చంద్రబాబు కూడా ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేసిన విషయాన్ని ఆయన
Chandrababu | ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి భారీ ఊరట లభించింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని మంగళగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణ
Duvvada Srinivas | వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో కీలక ట్విస్ట్ నెలకొంది. టెక్కలిలోని దువ్వాడ నివాసం ఇప్పుడు క్యాంప్ ఆఫీసుగా మారింది. ఈ మేరకు మంగళవారం నాడు అక్కడ బ్యానర్లు ప్రత్యక్షమయ్యాయి. అది చూ�