Vijayawada | భారీ వర్షాల కారణంగా విజయవాడలోని మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. మృతులను మేఘన (25), లక్ష్మీ (49), అన్నపూర్ణ (55)గా గుర్తించారు. మరో వ్యక్
Pithapuram | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. బిల్లుల చెల్లింపు విషయంలో ఇద్దరు అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. మున్సిపల్ కమిషనర్
YS Sharmila | కూటమి ప్రభుత్వం వైద్య, విద్య సంస్థలకు వైఎస్ఆర్ పేరును తొలగించడాన్ని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తప్పుబట్టారు. వైద్య, విద్యా సంస్థలకు ఎన్టీఆర్ పేరు తొలగించి మాజీ సీఎం వైఎస్ జగన్ ఆ�
Roja | సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే రోజా పెద్దగా బయట కనిపించడం లేదు. కానీ వైసీపీ దారుణ పరాభవంతో ఆమె పార్టీ మారుతున్నారని మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. త�
AP News | గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఉదంతంలో ఏపీ ప్రభుత్వ తీరుపై మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శలు గుప్పించారు. ఏపీలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని విమర్శించారు. గుడ్లవల్లేరు ఘటనను డైవర్ట్ చేస�
Pensions | ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏపీ అతలాకుతలం అవుతున్నది. కుండపోత వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ఇవ్వగా.. ఇప్పుడు వర్ష ప్రభ�
Rains | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. అల్పపీడనం వాయు
Gudlavalleru Engineering College | కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వద్ద మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శనివారం ఉదయం పలువురు విద్యార్థులు కాలేజీలోకి వెళ్లేందుకు యత్నించారు. కానీ వారిని పోలీసులు అడ్డుకున్నా�
Kadambari Jethwani | తనతో పెళ్లికి నిరాకరించాననే వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తనను వేధింపులకు గురి చేశాడని ముంబై నటి కాదంబరి జెత్వానీ తెలిపారు. అప్పటి విజయవాడ సీపీ కాంతిరాణా ఆధ్వర్యంలో అక్రమ కేసులు పెట్టి ముంబైలో
బంగాళాఖాతంలో తీవ్ర అల్ప పీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rain) కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ, ఎన్టీఆర్ �
AP News | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల బదిలీ చేపట్టేందుకు మరో 15 రోజులు గడువు పొడిగించింది. సెప్టెంబర్ 15వ తేదీ వరకు బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్
AP News | ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్లను నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు 26 జిల్లాలకు సీనియర్ ఐపీఎస్లను నియమించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర�
Gudlavalleru Engineering College | కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాలు ఉన్నాయని విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రికత్తకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించార�
YS Sharmila | గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ అమానవీయ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఒక ఆడబిడ్డ తల్లిగా ఈ ఘటన నన్ను తీవ్ర భయాందోళనకు గురిచేసిందని తెలి�