Chalasani Srinivas | తెలంగాణలోని ఏడు మండలాలు ఏపీలో విలీనానికి సంబంధించిన వివాదంపై ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడు మండలాలను అన్యాయంగా ఏపీలో కలిపారని మాట్లాడేవా�
Buddha Venkanna | గత ప్రభుత్వ హయాంలో టీడీఆర్ బాండ్ల పేరుతో భారీ కుంభకోణం జరిగిందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆరోపించారు. కారుమూరి నాగేశ్వరరావు సారథ్యంలో కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని విమర్శించారు. ఆదివారం విజయవా
AP News | అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెం గ్రామానికి చెందిన ఓ బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆ బాలికను అదే గ్రామంలో జులాయిగా తిరిగే సురేశ్ అనే వ్యక్తి కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్
Punganur | ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరులో దుండగులు విధ్వంసం సృష్టించారు. రాత్రికి రాత్రే ఇండోర్ షటిల్ కోర్టు భవనాన్ని కూల్చివేశారు. ఆదివారం ఉదయం క్రీడాకారులు వచ్చేసరికి స్టేడియం నేలమట్టం కావడం చూసి ఆంద�
AP News | ఏపీకి త్వరలోనే ప్రత్యేక హోదా వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ తెలిపారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ కారణం కాదని.. ఏపీ మాజీ సీఎం జగనే కారణమని అన్నారు. జగన్ కాంగ్రెస్ ప�
Vanga Geetha | ఎర్రచందనం స్మగ్లింగ్ వెనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఉన్నట్లుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలపై వైసీపీ నేత వంగా గీత మండిపడ్డారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్�
YS Jagan | రాష్ట్రంలో చంద్రబాబు భయానక వాతావరణం సృష్టిస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. మునుపెన్నడూ రాష్ట్రంలో లేని చెడు సంప్రదాయానికి సీఎం చంద్రబాబు నాయుడు నాంది పలికారని విమర్శించారు. టీడీపీ శ�
మాజీ ఎంపీ మార్గాని భరత్పై రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు విరుచుకుపడ్డారు. తన ప్రచార రథం దగ్ధం చేసేందుకు టీడీపీ కోవర్ట్ ఆపరేషన్ చేసిందంటూ మార్గాని భరత్ చేసిన కామెంట్లపై మండిపడ్డారు. భరత�
Kodali Nani | వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై గుడివాడలో కేసు నమోదైంది. ఆయనతో పాటు ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, కృష్ణా జిల్లా గత జేసీ, ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలతారెడ్డిపై కూడా
Srisailam | శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం యూఫి థియేటర్ సమీపంలో పురాతన శివలింగం బయటపడింది. సీసీ రోడ్డు సపోర్ట్ వాల్ నిర్మాణానికి జేసీబీతో చదును చేస్తుండగా శివలింగం ఆకారం చెక్కిన ఒక రాయి
Srisailam | శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎస్.వెంకటనారాయణ భట్టి దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం శ్రీశైలం చేరుకున్న న్యాయమూర్తికి ఏఈవోలు హరిదాస్, మోహన్, ఇతర అధి�
ఈవీఎంల ధ్వంసం తప్పుకాదని జగన్ అనడం సరికాదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ సుమోటోగా కేసు పెట్టాలని కోరారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా ప్రజలను జగన్ తప్పుబడుతు�
Margani Bharat | రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ ఎన్నికల ప్రచార రథం దగ్ధం కేసులో బిగ్ ట్విస్ట్ బయటపడింది. మార్గాని భరత్ వాహనాన్ని తగులబెట్టింది వైసీపీ కార్యకర్తే అని పోలీసుల విచారణలో తేలింది. దీంతో నిందితుడ
Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు ఓఎస్డీగా యువ అధికారి మధుసూదన్ను నియమించారు. ప్రస్తుతం ఆయన కడప ఆర్డీవోగా పనిచేస్తున్నారు. గతంలో ఆయన ధర్మవరం ఆర్డీవోగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.