Vijayawada | విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. భారీ వర్షాల కారణంగా ఘాట్ రోడ్డులోని కొండచరియలు విరిగిపడుతుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. శనివారం రాత్రి నుంచే ఘాట్ రోడ్డు మార్గా
AP News | నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలిక హత్యాచార ఘటనపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. వారం రోజులు గడుస్తున్నా బాలిక ఆచూకీ ఇంకా తెలియడం లేదు. బాలికను చంపిన తర్వాత కాల్వలో పడేశామని మైనర్ బాలురు చెప్పడంతో స
గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఇసుక, మద్యం అమ్మకాల్లో భారీ స్కామ్ జరిగిందని ఆరోపించారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండ�
Yanamala Rama Krishnudu | ఈ నెలాఖరులో ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న వేళ సభా నిర్వహణపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు కీలక అంశాలను ప్రస్తావించారు. పూర్తిస్థాయి బడ్జెట్, ఓటాన్ అకౌంట్, ఆర్డిన
AP News | కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ నీచుడు ఆరు నెలల చిన్నారిపై పైశాచికత్వం చూపించాడు. ఊయలలో పడుకున్న చిన్నారిని అత్యాచారం చేశాడు. విజయనగరం జిల్లాలో ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది.
Tirumala | తిరుమల శ్రీవారి ఆలయ క్యూలైన్లో ప్రాంక్ వీడియోలు చేయడం సంచలనం సృష్టించింది. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించడంపై అటు సాధారణ ప్రజలతో పాటు టీటీడీ అధికారులు మండిపడ్డారు. ఈ క్రమంలో వీడియో తీసిన
AP News | తాను విదేశాల్లో ఉండగా తన భార్య, ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి గర్భం దాల్చిందని ఆమె భర్త మదన్మోహన్ ఆ శాఖ కమిషనర్ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు.
boianpalli vinod kumar | బీఆర్ఎస్లో గెలిచి వేరే పార్టీలో చేరుతున్న వాళ్లను చూసి బాధపడాల్సిన పనిలేదని మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్కుమార్ అన్నారు. వాళ్లు అప్పుడు అభివృద్ధి కోసమే బీఆర్ఎస్లో చేరుతున్నామని చెప్పార
AP News | ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శాంతిపై ఆమె భర్త మదన్ మోహన్ సంచలన ఫిర్యాదు చేశారు. తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని దేవాదాయ శాఖ కమిషనర్కు ఇచ్చిన ఫిర్యాద
Chandrababu | కాళ్లకు దండం పెట్టే సంస్కృతిని వదిలేయాలని టీడీపీ నేతలు, కార్యకర్తలకు ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. ఎవరైనా తన కాళ్లకు దండం పెడితే.. తిరిగి వారి కాళ్లకు దండం పెడతానని తెలిపారు. అమరావతిలోని ఎన్టీఆర్భవ
ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్కుమార్కు చంద్రబాబు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. రెవెన్యూ, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎంకే మీనాను నియమించింది. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ పీఎస్గా అద�
వైసీపీకి వైఎస్ రాజశేఖర్రెడ్డికి సంబంధం లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అని తెలిపారు. వైఎస్సార్ నీతి, నిజాయితీ, నిబద్ధత ఉన్న కాంగ్రెస్ ప�
Peddireddy Ramachandra Reddy | ఇసుక, ఎర్రచందనం అక్రమ రవాణా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరో షాక్ తగిలింది. ఆయన ప్రధాన అనుచరుడు మురళీధర్ వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీ ప్రాథమిక సభ్య�