ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే కొత్త ఇసుక విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కొత్త ఇసుక పాలసీకి సంబంధించిన విధివిధానాలను త్వరలోనే రాష్ట్ర ప్రభ�
Free Bus | ఏపీలో ఉచిత బస్సు ప్రయాణానికి ముహూర్తం ఫిక్సయ్యింది. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నారు. ఈ విషయాన్ని ఏపీ రవాణా శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ట్విట్టర్
AP News | ఏపీలో మరో దారుణం చోటు చేసుకుంది. స్కూల్కు వెళ్లిన బాలిక అదే గ్రామానికి చెందిన ఓ గ్యాస్ డెలివరీ బాయ్ ఇంట్లో అనుమానాస్పదంగా కనిపించింది. ఆమె మెడపై గాయాలు కనబడటంతో హత్య చేసినట్లుగా భావిస్తున్నారు.
Kidney Scam | ఏపీలో సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మధుబాబు అనే ఆటో డ్రైవర్ను మోసం చేసిన కేసులో ఏజెంట్లుగా ఉన్న బాషా, సుబ్రహ్మణ్యంను నగరపాలెం పోలీసులు అదుపులోకి తీ�
Shanti | దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శాంతి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య రిలేషన్పై ఆమె భర్త మదన్మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి చెప్పినట్లుగా తాము విడాకులు తీసుకోలేదని చెప్పారు. విజయసాయిరె�
AP News | ఆంధ్రప్రదేశ్లో కామాంధులు రెచ్చిపోతున్నారు. ముచ్చుమర్రి, విజయనగరం ఘటనలను మరువకముందే మరో దారుణం వెలుగులోకి వచ్చింది. జిరాక్స్ సెంటర్కు వెళ్లిన ఎనిమిదో తరగతి బాలికపై నిర్వాహకుడు అత్యాచారానికి యత�
Chandrababu | గత ప్రభుత్వం ఐదేళ్లలో సహజ వనరులను దోపిడీ చేశారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. భూములు, ఖనిజాలు, అటవీ సంపదను దోచేశారని చెప్పారు. గత ప్రభుత్వ భూదందాలు, సహజవనరుల దోపిడీపై చంద్రబాబు సోమవారం శ్వేతప�
నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలిక మృతదేహం విషయంలో ఇంకా మిస్టరీ వీడటం లేదు. వారం రోజులైనా ఇంకా బాలిక మృతదేహం ఆచూకీ లభించలేదు. నిందితులు రోజుకోరకంగా సమాధానాలు చెబుతుండటంతో ఈ కేసు పోలీసులకు సవాలుగా మారిం�
Balineni Srinivas Reddy | వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడిని మారుస్తారనే కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. ప్రకాశం జిల్లా బాధ్యతలను చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి అప్ప�
Pawan Kalyan | వైసీపీతో పాటు ఇతర పార్టీ నేతలు మన శత్రువులు కాదు.. ప్రత్యర్థులు మాత్రమే అని పవన్ కల్యాణ్ అన్నారు. చేతగాక కాదు.. కక్ష సాధింపు చర్యలు ఎవరికీ మంచివి కాదని తెలిపారు. ఎవరూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్ద�
Pawan Kalyan | దేశంలో మన గెలుపు ఓ కేస్ స్టడీగా మారిందని జనసేన కార్యకర్తలతో ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. పోటీ చేసిన ప్రతి స్థానంలో గెలిచామని అన్నారు. మనం సాధించిన గెలుపు ఎంతో గొప్పది �
మృత్యువులా దూసుకొచ్చిన లారీ ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. తన భర్త కోసం ఇద్దరు పిల్లలతో ఎదురుచూస్తున్న ఓ మహిళపై వేగంగా వెళ్లింది. ఈ ప్రమాదంలో లారీ చక్రాల కింద నలిగి తల్లీకూతుళ్లు మరణించగా.. నాలుగేళ�
Vijaya sai Reddy | ఏపీలోని కొత్త ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడుతోందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. వైసీపీ నేతలపై దాడులకు దిగుతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నార�
భర్త విదేశాల్లో ఉండగానే దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శాంతి గర్భం దాల్చిందనే వార్త రెండు రోజులుగా ఏపీలో రెండు రోజుల క్రితం సంచలనం సృష్టించింది. తన భార్య ప్రెగ్నెన్సీకి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి,