AP News | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు కాపు బలిజ సంక్షేమ నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య సంచలన లేఖ రాశారు. టీడీపీ సూపర్ సిక్స్ పథకాలతో పాటు జనసేన హామీ ఇచ్చిన షణ్ముఖ వ్యూహం పథకాలను కూ�
Vizag Steel Plant | వైజాగ్ స్టీల్ ప్లాంట్పై కేంద్ర ప్రభుత్వం వైఖరిపై కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు నిప్పులు చెరిగారు. విశాఖ ఉక్కును ప్రేవేటికరించమని చెప్పి దాన్ని బతికించారా? లేక నిధులు ఇవ్వకుండా చంపాలని చూస్తున
MVV Satyanarayana | విశాఖలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబసభ్యుల కిడ్నాప్ కేసును రీఓపెన్ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఎంవీవీకి అనేక భూదందాలు, ఆర్థిక నేరాలతో సంబంధాల�
Buddha Venkanna | టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ జి
Vallabhaneni Vamsi | వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టయ్యారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం వస్తుండగా ఆయన వాహనాన్ని వెంబడించిన పోలీసు�
AP News | ఏ తండ్రి అయినా సరే బిడ్డలకు పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తాడు. మెట్టింట్లో భర్తతో సంతోషంగా ఉండాలని అనుకుంటాడు. కానీ ఓ తండ్రి మాత్రం తన ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు అయినా సరే ఇంట్లోనే ఉంచుకున్నాడు
Srisailam | శ్రీశైలం ఆలయ పవిత్రతకు భంగం కలిగేలా ఓ ఉద్యోగి వ్యవహరించాడు. మందు తాగి ఓ ఉద్యోగి విధులకు హాజరయ్యాడు. గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మల్లికార్జునస్వామి దర్శనం కోసం భక్తులు ఆలయ క్యూ కంపార్ట్మెంట్లో
AP News | ఏపీలోని కూటమి ప్రభుత్వం సామాన్యులకు గుడ్న్యూస్ చెప్పింది. బియ్యం, కందిపప్పు వంటి నిత్యవసరాల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
Kuppam | ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఐదుగురు వైసీపీ కౌన్సిలర్లు, 15 మంది ఎంపీటీసీ సభ్యులు టీడీపీలో చేరారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్�
Minister Kolusu Parthasarathy | ప్రజలకు మేలు చేయాలని అనుకుంటే అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వాలని మంత్రి కొలుసు పార్థసారథి సూచించారు. వైసీపీ చేసిన అక్రమాలు ఆధారాలతో నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. మంగళగిరి టీడీపీ �
Pithapuram | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో టీడీపీ నేతల దౌర్జన్యం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆస్తి కోసం పిఠాపురం మహారాజా కుటుంబాన్ని టీడీపీ నేతలు వేధిస్తున్నట్లు బయటకొచ్చింది. టీడీపీ
Daggubati Prasad | అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పేకాటను తీసేసి నాలుగున్నరేళ్లు అయ్యిందని ఆయన మండిపడ్డారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడి అనంతపురంతో పాటు రాష్ట్రవ్యాప్
తల్లీపిల్ల కాంగ్రెస్లు కలిసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాయని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. తల్లి కాంగ్రెస్ చక్రవ్యూహ కబంధ హస్తాలలో రాష్ట్రం నలిగిపోయిందని.. పిల్ల కాంగ్రెస్�