తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్న వార్తలు దుమారం రేపుతున్న వేళ ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ లేదని.. అది పోష�
Kethireddy | వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై కేసు నమోదైంది. తనపై కేతిరెడ్డి, ఆయన అనుచరులు హత్యాయత్నం చేశారని బీజేపీ కార్యకర్త ప్రతా�
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ (Tirumala Laddu Issue) వ్యవహారంపై స్వామీజీలు నిరసన బాటపట్టారు. ఏపీ, తెలంగాణ సాధు పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ఎదుట స్వామీజీలు ఆందోళనకు దిగారు.
తిరుమల లడ్డూ కల్తీపై క్షమించమంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో ఆయన శుద్ధి కార్యక్రమం నిర్వహించారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై జరుగుతున్న ప్రచారంపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. దేవుడికి ఇచ్చే నైవేద్యంపై ఏపీ సీఎం చంద్రబాబు కామెంట్స్ చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి స
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో ఇకపై ఎలాంటి అనుమానాలు వద్దని టీటీడీ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. ఇటీవల జరిగిన దోషాలు తొలగిపోవాలని శాంతి హోమం చేశామని పేర్కొన్నారు.
Tirumala Laddu | దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. జగన్ వ్యక్తిత్వాన్ని, వైసీపీని సమూలంగా నాశనం చేసేందుకు ఏప�
Vijaya Sai Reddy | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 100 రోజుల పాలనపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో జరిగిన అక్రమాలకు
Tirumala Laddu | అతి పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వులు వాడారని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికే తెరలేపాయి. దీనిపై ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఆందోళన వ్యక�
Janasena | వైద్యులపై దౌర్జన్యానికి దిగిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. మెడికోల ఆందోళనల నేపథ్యంలో దిగొచ్చిన ఆయన.. వైద్య వర్గాన్ని ఉద్దేశించి అలా మాట్లాడలేదని తెలిపారు. అలా ఎవరితోనూ, �
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. దీంతో నిన్న మొన్నటి వరకు శ్రీవారి దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పట్టగా.. ఇప్పుడు కేవలం 8 గంటల్లోనే దర్శనం పూ
Pawan Kalyan | వైసీసీ పాలనలో ఆలయాలు ధ్వంసమయ్యాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విమర్శించారు. పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలు, చేప నూనె కలిపి అపవిత్రం చేసి.. హిందువుల మనోభావాలను దెబ్బతీ
AP TET Hall Tickets | ఏపీ టెట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. శనివారం రాత్రి నుంచి ఈ హాల్ టికెట్లను విద్యాశాఖ అధికారులు అందుబాటులో ఉంచారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి రెండు సెషన్లలో 18 రోజుల పాటు టెట్ రాత పరీక్షలు జరగనున్న�
AP News | తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్రంగా స్పందించింది. దేవుడితో ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. భక్�