Devineni | ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ముసుగులో భారీ భూ దందాకు తెగబడ్డారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. తవ్వేకొద్దీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భూబాగోతాలు బయటపడుతున్నాయని తెలిపారు. �
YS Sharmila | ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. ఆయుష్మాన్ పథకమే ఇక అమలు చేయాలని అనుకుంటున్నారా? కూటమి ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీని �
AP News | గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో అమ్మాయిల అక్రమ రవాణా జరుగుతుందని, దీనికి వాలంటీర్లే కారణమని పవన్ కల్యాణ్ సహా కూటమి పార్టీ నేతలు చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలు అని తేలిపోయిందని వైసీపీ ట్విట్టర్(ఎక్స�
AP News | ఏపీలో వైసీపీతో అంటకాగిన పలువురు డీఎస్పీలపై బదిలీ వేటు పడింది. తాడిపత్రి, రాజంపేటలో వైసీపీ కోసం పనిచేసిన డీఎస్పీ వీఎన్కే చైతన్యను బదిలీ చేసింది. అలాగే తుళ్లూరు డివిజన్ డీఎస్పీ ఈ.అశోక్కుమార్ గౌడ్
Ambati Rambabu | యూటర్న్ సీఎంగా చంద్రబాబు గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కుతారని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే చంద్రబాబు అనేక విషయాల్లో యూటర్న్ తీసుకున్నారని ఆ�
Vangalapudi Anitha | వైసీపీ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు. పోలీసుల సంక్షేమం, గంజాయి నివారణపై ఎస్పీలతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్ల
AP News | ఏపీలోని ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నకిలీ హోలోగ్రామ్ స్టిక్కర్లతో మద్యం సరఫరా జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిపోల నుంచ�
AP High Court | అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్ వేసిన పిటిషన్ను విచారణను ఏపీ హైకోర్టు మూడు రోజుల పాటు వాయిదా వేసింది. జగన్ వేసిన పిటిషన్పై మంగళవారం ఉదయం ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది
Janasena | ఏలూరు జిల్లా పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై కొంతమంది ఆకతాయిలు రాళ్లతో దాడి చేశారు. బర్రింకలపాడు నుంచి సోమవారం రాత్రి జీలుగుమిల్లి బయల్దేరిన ఆయన వాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల�
జగన్ తన ప్రచార పిచ్చితో సర్వే రాళ్లు, పాస్ పుస్తకాలపై తన బొమ్మను ముద్రించారని నిన్న జరిగిన రెవెన్యూ శాఖ సమీక్షలో ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే జగన్పై ఏపీ మంత్రి అచ్చెన్నాయుడ�
AP News | ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్లో రూ.15వేల కోట్లు కేటాయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఆ నిధులపై బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు క్లారిటీ ఇచ్చారు. అమరావతికి కేంద్ర ప్
Srisailam Project | శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో మరో రెండు గేట్లను ఎత్తి దిగువన నాగార్జున సాగర్లోకి నీటిని విడుదల చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా వరద నీరు వస్తుండటంతో సో�
Madanapalle | ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసులో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. మాజీ ఆర్డీవో మురళి, ప్రస్తుత ఆర్డీవో హరిప్రసాద్పై సస్పెన్షన్ వేటు వేసింది. అలాగే సబ
AP News | ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు నాయుడు తీపికబురు అందించారు. సచివాలయ, హెచ్వోడీ ఉద్యోగులకు హెచ్ఆర్ఏను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 16 శాతం హెచ్ఆర్ఏను 24 శాతానికి ప�