Srisailam | శ్రీశైలం, ఫిబ్రవరి 10 : మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రానికి వచ్చే సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని దేవస్థానం అధికారులను, జిల్లా అధికారులను ఏపీ మంత్రుల బృందం ఆదేశించింది.
AP Ministers | ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్కు గత ఎన్నికల్లో కేవలం 11 అసెంబ్లీ సీట్లు రావడంతో మతి చలించి అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఏపీ మంత్రులు ఆరోపించారు.
AP Ministers | ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం అచ్యుతాపురం సెజ్ ఘటనకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కారణమని మంత్రులు బీసీ సంక్షేమ, చేనేతశాఖ మంత్రి సవిత, రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు
AP Cabinet | ఆంధ్రప్రదేశ్లో మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం చంద్రబాబు వద్ద సాధారణ పరిపాలన శాఖలతో పాటు శాంతి భద్రతలు తన వద్దే ఉంచుకున�
AP Ministers | ఏపీలోని ఐదున్నర కోట్ల మంది ప్రజల సంక్షేమం కోసం సీఎం జగన్ మోహన్రెడ్డి ప్రస్తుతమున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నారని ఏపీ మంత్రి అమర్నాథ్ (Minister Amarnath) వెల్లడించారు.
AP Ministers | జనసేన అధినేత పవన్కల్యాణ్పై ఏపీ మంత్రులు మరోసారి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. వేషాలు వేసి మోసాలు చేసి హిందూ ధర్మాన్ని కూడా పాటించలేని వ్యక్తని మంత్రులు కొట్టు సత్యనారాయణ, వేణుగోపాల కృష్ణ దుయ్యబట్టార
AP News | రాష్ట్రంలో 30వేల మంది మహిళలు మాయమయ్యారని దీనికి వాలంటీర్లే కారణమని జనసేన అధినేత పవన్కల్యాణ్ ( Pawan Kalyan)చేసిన వ్యాఖ్యలపై ఏపీలో తీవ్ర దుమారం రేపుతుంది.
తెలంగాణ (Telangana) ప్రజలకు వైసీపీ (YCP) నాయకులు క్షమాపణలు చెప్పాలని జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) డిమాండ్ చేశారు. నేతలు వేరు.. ప్రజలు వేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఫైరయ్యారు.
మంత్రి హరీశ్రావుపై మాట్లాడే హక్కు ఏపీ మంత్రులకు లేదని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ స్పష్టం చేశారు. హరీశ్రావు చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని పేర్కొన్నారు. గురువారం శానసమండలిలోని తన చాం�
ఏపీలో అధికార వైపీసీ మంత్రులు ఉగ్రవాదుల్లా, వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. మంత్రి హరీశ్రావు యాదృచ్ఛికంగా మాట్లాడిన అంశాన్ని వక్రీకరి�