Minister Gangula | వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు.. పచ్చని తెలంగాణలో చిచ్చుపెట్టొద్దని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఏపీ ప్రభుత్వ పెద్దలకు సూచించారు. కరీంనగర్లో మంత్రి మీడియా
హైదరాబాద్ : భద్రాచలం వరద ముంపు బాధితుల ఆవేదనను అర్థం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మంత్రులకు రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ విజ్ఞప్తి చేశారు. భద్రాచలం పక్కనే ఉన్న గ్రామాలను తిరిగి తెలంగాణకు
ఏపీలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మంత్రులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 26 నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు బస్సు యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో మంత్రు
ఉన్నది ఉన్నట్టు అంటే ఆంధ్రప్రదేశ్ నేతలకు ఉలుకు ఎందుకని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిలదీశారు. ఎనిమిదేండ్ల్ల కాలంలో తెలంగాణ అద్భుతంగా పురోగమిస్తున్నదని, పక్క రాష్ట్రమైన ఆం�
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ నెల 11న కేబినెట్ను పునర్ వ్యవస్థీకరించనున్న నేపథ్యంలో కేబినెట్ లోని 24 మంది మంత్రలూ రాజీనామా చేసేశారు. తమ రాజీనామా