Vijayawada Utsav | విజయవాడ ఉత్సవ్ నిర్వహణకు ఏర్పడిన అడ్డంకులు తొలగిపోయాయి. విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో గొడుగుపేట వేంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన భూముల విషయంలో హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వు
ఏసీబీ విజయవాడ సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ యూనిట్కు పోలీస్ స్టేషన్ హోదా లేదని ఏపీ హైకోర్టు పలు కేసులను గంపగుత్తగా కొట్టివేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Vijayawada Utsav | విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో గొడుగుపేట వేంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన భూముల్లో విజయవాడ ఉత్సవ్ నిర్వహించడంపై ఏపీ హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది.
Deputy CM | ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటో ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు పిల్ను డిస్మిస్ చేసింది.
Kakani Govardhan Reddy | ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. అక్రమ మైనింగ్ కేసులో ఆయనకు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
స్వేచ్ఛ, భావవ్యక్తీకరణలో భాగంగానే ప్రతి పౌరుడు తన అభిప్రాయాలను వేర్వేరు వేదికల ద్వారా వ్యక్తీకరిస్తుంటాడు. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఒకప్పుడు గ్రామాల్లో రచ్చబండ, వీధుల్లో చర్చలు, ఆ తర్వాత కరపత్రాల�
AP High Court | ఏపీ హైకోర్టులో నలుగురు అదనపు జడ్జిలకు పదోన్నతి లభించింది. జస్టిస్ హరనాథ్ నూనెపల్లి, జస్టిస్ కిరణ్మయి, జస్టిస్ సుమతి, జస్టిస్ న్యాపతి విజయ్లు పూర్తి స్థాయి న్యాయమూర్తులుగా పదోన్నతి పొందారు.
ఎంబీబీఎస్ చదివి డాక్టర్ కావాలనుకునే వేలాది మంది విద్యార్థుల జీవితాల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. మెడికల్ అడ్మిషన్లలో స్థానికత నిర్ధారించడంలో ప్రభుత్వం ఏడాదిన్నర కాలంగా వి
టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై ఏపీ హైకోర్టు జడ్జి కే శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండు రోజులుగా తనపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారన్నారు.
కాంగ్రెస్ పాలనతో ఏపీ రిటైర్డ్ న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్లకు తెలంగాణ రాష్ట్రం ఓ పునరావాస కేంద్రంగా మారిందా? తెలంగాణలో తెలివిగలవారే లేరన్నట్టు రాష్ట్రంలోని కీలక సంస్థల బాధ్యతలను ఏపీ మూలాలున్న వారిక�
AP High Court | తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ పార్టీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసే ప్రయత్నం జరుగుతోందని హైకోర్టులో వైసీపీ పిటిషన్ వేసింది. సోమవారం జరి�
తెలంగాణ, ఏపీ హైకోర్టులకు కొత్తగా ఆరుగురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. వీరిలో నలుగురిని తెలంగాణ హైకోర్టులో, ఇద్దరిని ఏపీ హైకోర్టులో నియమించారు. వీరంతా జ్యుడీషియల్ సర్వీస్లో ఉన్న న్యాయాధికారులే.