ప్రభుత్వ ఉద్యోగులతో సానుకూల వాతావరణంలో చర్చలు జరిగినట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మరో దఫా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి...
రేపు ఛలో విజయవాడ చేపట్టడం ద్వారా ఉద్యోగుల ఐక్యత ఏంటో ప్రభుత్వానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే, ఛలో విజయవాడకు గానీ, సభకు గానీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. విజయవాడ అంతటా ఆంక్షలు విధించారు...
ప్రభుత్వం ఉద్యోగులు చేస్తున్న ఆందోళనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. ఉద్యోగుల పట్ల తమ ప్రభుత్వం సానుకూల థృక్పధంతో ఉన్నదనే సూచనను సీఎం చేసే ప్రయత్నం..
అమరావతి : పీఆర్సీ విషయంలో మంత్రుల కమిటీతో జరిపిన చర్చలు విఫలమయ్యాయని ఏపీ పీఆర్సీ సాధన సమితి నాయకులు వెల్లడించారు. ముందుగా ప్రకటించిన విధంగానే తమ ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని నాయకులు బండి శ్రీనివాస�
అమరావతి : జీతాల విషయంలో ఏపీ ఉద్యోగులు ద్వంద వైఖరిని అవలంభిస్తున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని ఒకపక్క కోరుతూనే పెరిగిన జీతాలు ఒకటో తేదీన వేస్తే అభ్యంతరాలు చేయడం ఏ�
అమరావతి : ఏపీలో పీఆర్సీపై పోరాటం చేస్తున్న ఉద్యోగ సంఘాలందరినీ అభినందిస్తున్నానని సీపీఐ నాయకుడు నారాయణ తెలిపారు. ఉద్యోగ సంఘాల ఆందోళనకు మద్దతు పలుకుతున్నట్టు ప్రకటించారు. సమస్యల సాధనకు ఉద్యోగ సంఘాల ఐక్య �
అమరావతి : ఏపీ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటైన పీఆర్సీ సాధన సమితి ఉద్యమాల తేదీలను ఖరారు చేసింది. ఈ మేరకు సాధన సమితి నాయకులు విజయవాడలోని ఎన్జీవో హోంలో సమావేశమై ఆందోళన కార్యక్రమాలపై చర్చించారు. ఈ మేరకు ఇవాళ
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలో తాము భాగస్వామ్యులమౌతున్నామని ఏపీ పే అండ్ అకౌంట్స్ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. తాము ఆందోళనలో పాల్గొంటున్నం�
అమరావతి : ఉద్యోగ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఐఆర్ కంటే తక్కువ ఫిట్మెంట్ ఇచ్చి ఏపీ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని టీడీపీ నాయకుడు యనమల రామకృష్ణ ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల పట్ల వ
AP Employees : న్యాయబద్దమైన డిమాండ్ల సాధనకు నడుం బిగించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమ బాటపట్టారు. ఇవాళ రెండో రోజు కూడా నల్లబ్యాడ్జీలు ధరించి...