గోదావరి, కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటాను చెరబట్టేందుకు ఏపీ చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టు.. కాంగ్రెస్లో కాకరేపుతున్నది. గురుభక్తితో బనకచర్లకు పరోక్షంగా మద్దతుగా నిలుస్తున్న సీఎం రేవంత్రెడ్డిపై పాత కా
ఎలాంటి అనుమతుల్లేకుండా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆందోళన వ్యక్తంచ�
AP CM Chandrababu | పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన తెలుగు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు అభినందనలు తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను ఏపీ సీఎం చంద్రబాబుకు తెలిసే తిరస్కరిస్తున్నారని మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ఆరోపిపంచారు.
ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పోసాని కృష్ణమురళిపై సీఐడీ కేసు నమోదు అయ్యింది. ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్య లు చేశారంటూ తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ సీఐ
Chandra Babu | శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) లో వెంగమాంబ సెంట్రలైజ్డ్ కిచెన్ (Vengamamba Centralised Kitchen) ను ప్రారంభించారు. ఈ కిచెన్ ప్రారంభోత్సవంలో ఏపీ ముఖ్యమంత్రి (AP CM) చంద్రబాబు నాయుడు
పాడి రైతు మెడపై ప్రాంతేతరుల కత్తి వేలాడుతున్నది. స్వరాష్ట్రంలో శ్వేత విప్లవానికి కేసీఆర్ ప్రభుత్వం బాటలు వేస్తే.. కాంగ్రెస్ సర్కారు కుట్రల కారణంగా విజయ డెయిరీతోపాటు మిగిలిన కో ఆపరేటివ్ డెయిరీల మనుగ�
TTD- AP CM Chandra Babu | శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ పదార్థాల వాడారన్న విమర్శల నేపథ్యంలో టీటీడీ ఈఓ జే శ్యామలరావు.. ఏపీ సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించారు.
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. సామ్యవాద భావాలు కలిగిన ఏచూరి.. విద్యార్థి నాయకుడిగా, కమ్యూనిస్టు పార్టీకి కార్యదర్శి�
కలుషితాహారం తిని నలుగురు విద్యార్థులు మృతి చెందారు. మరో 23 మంది తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఘటనపై ఉన్నతస్థ�