Tata Sons - Chandrababu | ఏపీ ఆర్థికాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్కు టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్.. కో-చైర్మన్గా వ్యవహరిస్తారని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు.
Srisailam | ఆగస్టు ఒకటో తేదీన శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించనున్న ఏపీ సీఎం నారాచంద్రబాబు నాయుడు పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను నంద్యాల జిల్లా కలెక్టర్ జీ రాజకుమారి ఆదేశించారు.
Chandrababu | కొత్త ఉచిత ఇసుక విధానంలో మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. ఉచిత ఇసుక విధానంలో జోక్యం చేసుకుని అనవసరంగా చెడ్డపేరు తెచ్చుకోవద్దని హితవు పలికారు. అమరావతిలోని సచి
Vijaya Shanti | ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కంటే తన టీడీపీ ప్రయోజనాలే రహస్య ఏజెండా ఉన్నాయా? అన్న అనుమానం కలుగుతున్నదని సినీ నటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాల
Sand Policy | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పాత ఇసుక విధానాన్ని ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019, 2021లో ఇచ్చిన ఇసుక విధానాలన
తెలంగాణ ప్రభుత్వం సత్వరమే దివ్యాంగుల పింఛన్ల మొత్తాన్ని రూ.4016 నుంచి రూ.6016కు పెంచేలా చూడాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడి ఇంటి వద్ద ఓ దివ్యాంగుడు ప్లకార్డును ప్రదర్శనకు దిగడం చర్చనీయాంశంగా మారింది.
తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రుల మధ్య చర్చల పేరుతో ఏపీ సీఎం చంద్రబాబు శనివారం హైదరాబాద్లో అడుగుపెట్టిన సందర్భంగా సృష్టించిన హంగామా తెలంగాణవాదుల్లో మరోసారి ఆందోళన రేకెత్తిస్తున్నది.