జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లు సాధించడమే తమ అంతిమ లక్ష్యమని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య స్పష్టంచేశారు.
దేశవ్యాప్తంగా త్వరలో చేపట్టనున్నజనగణనలోనే కులగణన నిర్వహించాలని, బీసీలకు ప్రత్యేక మం త్రిత్వశాఖను ఏర్పా టు చేయాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
హౌసింగ్ బోర్డు ఆధీనంలోని విలువైన భూములు, షాపింగ్ కాంప్లెక్స్లలోనూ ఆంధ్రప్రదేశ్ సమాన వాటా కోరుతున్నది. ఢిల్లీలో ఏపీభవన్ను విభజించిన తరహాలోనే ఇక్కడి ఆస్తులను కూడా విభజించాలని పట్టుబడుతున్నది. హౌస�
AP Bhavan | ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఏపీ భవన్ను రెండుగా విభజిస్తూ కేంద్ర హోంశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ భవన్ విభజనపై తెలంగాణ ప్రతిపాదనలకు ఏపీ అంగీకారం తెలపడంతో కేంద్�
ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన పూర్తయినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం మొత్తం ఆస్తిలో ఏపీకి 58.32%, తెలంగాణకు 41.68% చెందే విధంగా రెండు రాష్ర్టాలు పరస్పరం ఆంగీకరించి కేంద్రానికి తమ
ఉమ్మడి ఏపీ భవన్ విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy) అన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణ పనులను చేపట్టాలనుకుంటున్నామని �
తెలంగాణ పట్ల ప్రతి విషయంలో వివక్ష చూపుతున్న కేంద్రం మరోసారి తన విషాన్ని వెళ్లగక్కింది. ఢిల్లీలోని రెండు తెలుగు రాష్ర్టాల మధ్యనున్న ఆస్తులు, భవనాల పంపకంలో తెలంగాణ చేసిన ప్రతిపాదనలకు పూర్తి విరుద్ధంగా క�
రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన త్వరలో జరుగనున్నది. దీనిపై ఇప్పటికే పలుమార్లు సమావేశాలు జరిగినా తెలంగాణ ప్రతిపాదనలను ఏపీ తిరస్కరించడంతో సమస్య పరిష్కారం కాలేదు. ఏపీ భవన్ సముదా�
తెలంగాణ, ఏపీభవన్ సిబ్బంది నివాసాలు ధ్వంసం హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో గాలివాన బీభత్సం సృష్టించింది. సోమవారం మధ్యాహ్నం తర్వాత ఈదురు గాలులతో మొదలైన వర్షం ఢిల్లీని వణికించింది. చాలా ప్రాంతాల�