Botsa Satyanarayana | అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వినేందుకు సిగ్గుపడుతున్నామని మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. బాలయ్య అసెంబ్లీలో మామూలుగానే ఉన్నాడా అని ప్రశ్నించారు.
CM Chandrababu | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలు సరిగా హాజరు కాకపోవడంతో సీఎం చంద్రబాబు తీవ్ర అ
YS Jagan | ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్కు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. వారిని కౌం�
Chandrababu | ప్రజల ఆరోగ్యం విషయంలో కొందరు రాజకీయాలు చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఏమీ తెలియకుండా మాట్లాడుతూ రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఉండ
Vangalapudi Anitha | చీకటి జీవోలు తెచ్చే సంస్కృతి తమది కాదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అని తెలిపారు. మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి అనిత ఈ మేరకు సమాధానమిచ్చా
Nara Lokesh | ఏపీ శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణపై మంత్రి నారా లోకేశ్ విరుచుకుపడ్డారు. కూటమి నాయకులు మహిళలను అవమానిస్తున్నారంటూ బొత్స వ్యాఖ్యానించడంపై నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Nara Lokesh | శాసనసభకు రావాల్సిన బాధ్యత జగన్కు లేదా అని ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రశ్నించారు. పులివెందుల సమస్యలైనా సభ దృష్టికి తీసుకురావాలి కదా అని ప్రశ్నించారు. కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాలని చూసే పార్�
Nara Lokesh | పాఠశాల విద్యపై ఏపీ మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మన బడి-మన భవిష్యత్తు కార్యక్రమం కింద విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల నియామకం, గదుల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.
Vangalapudi Anitha | ప్రతిపక్ష హోదా స్పీకర్ ఇచ్చేది కాదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ప్రతిపక్ష హోదాను ప్రజలు ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రతిపక్ష హోదా ఇచ్చే సీట్లు రాలేదు కాబట్టి పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ �
Nimmala Ramanaidu | ఏపీని కరవు రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. నీటి పారుదలశాఖను ప్రక్షాళన చేసుకుంటూ ముందుకెళ్తున్నానని చెప్పారు.
Gummadi Sanhyarani | వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి నిప్పులు చెరిగారు. ప్రజల తరఫున నిలబడి మాట్లాడని జగన్కు ప్రతిపక్ష హోదా ఎందుకు అని ఆమె ప్రశ్నించారు.
AP Assembly Session | ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన వివరాలను అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడిం
AP Assembly | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో (AP Assembly) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ప్రతిపక్ష హోదా (Opposition Leader) కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే.