Nara Lokesh | శాసనసభకు రావాల్సిన బాధ్యత జగన్కు లేదా అని ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రశ్నించారు. పులివెందుల సమస్యలైనా సభ దృష్టికి తీసుకురావాలి కదా అని ప్రశ్నించారు. కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాలని చూసే పార్�
Nara Lokesh | పాఠశాల విద్యపై ఏపీ మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మన బడి-మన భవిష్యత్తు కార్యక్రమం కింద విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల నియామకం, గదుల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.
Vangalapudi Anitha | ప్రతిపక్ష హోదా స్పీకర్ ఇచ్చేది కాదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ప్రతిపక్ష హోదాను ప్రజలు ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రతిపక్ష హోదా ఇచ్చే సీట్లు రాలేదు కాబట్టి పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ �
Nimmala Ramanaidu | ఏపీని కరవు రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. నీటి పారుదలశాఖను ప్రక్షాళన చేసుకుంటూ ముందుకెళ్తున్నానని చెప్పారు.
Gummadi Sanhyarani | వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి నిప్పులు చెరిగారు. ప్రజల తరఫున నిలబడి మాట్లాడని జగన్కు ప్రతిపక్ష హోదా ఎందుకు అని ఆమె ప్రశ్నించారు.
AP Assembly Session | ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన వివరాలను అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడిం
AP Assembly | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో (AP Assembly) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ప్రతిపక్ష హోదా (Opposition Leader) కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే.
AP Assembly Budget Session | ఏపీ అసెంబ్లీ సమావేశాలకు తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 24వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 27వ తేదీన గవర్నర్ ప్రసం�
AP Assembly | ఏపీలో ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ), పీయూసీ, అంచనాల కమిటీ ( పీఈసీ ), ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ (పీయూసీ)లకు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. దీంతో కమిటీలకు ఎన్నికైన సభ్యుల వివరాలను ఏపీ స్ప�
AP Assembly | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మంగళవారం ఉదయం ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు చేపట్టిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఇవాళ పంచెకట్టులో అసెంబ్లీకి వచ్చార�
AP News | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఆర్థిక ఉగ్రవాది అని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. జగన్ ఐదేళ్లపాటు రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. బడ్జెట్పై ఏపీ అసెంబ్లీ సమావే
Mega DSC | మెగా డీఎస్సీపై ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. వచ్చే విద్యాసంవత్సరం నాటికి డీఎస్పీ ప్రక్రియను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం నారా ల�
Chandrababu | గత ప్రభుత్వం ఆర్థిక ఉగ్రవాదాన్ని సృష్టించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. వారు సంపద సృష్టించే ఒక్క పని కూడా చేయలేదని.. పెట్టుబడులు పెట్టేందుకు వస్తే తరిమేశారని ఆరోపించారు.