ఖమ్మం జిల్లాకు ముగ్గురు సీనియర్ మంత్రులున్నా ప్రయోజనం లేదని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు విమర్శించారు. వారి నిర్లక్ష్యంతోనే జిల్లాలో శాంతిభద్రతలు క్షీణించాయని స్పష్టం చేశా�
నగర శివారు ప్రాంతాల్లో ఉన్న పలు ఫామ్హౌస్లు అసాంఘీక కార్యాకలాపాలకు అడ్డాగా మారాయి. రాత్రి అయ్యిందంటే చాలు కొన్ని ఫామ్హౌస్లలో వ్యభిచారం, పేకాట, రేవ్పార్టీలు వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు యథేచ్చగా
జిల్లాలోని రిసార్టులు అక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. అం దులో సంఘ వ్యతిరేక కార్యక్రమాలతోపాటు గం జాయి, డ్రగ్స్, మాదకద్రవ్యాలను విచ్చలవిడిగా విని యోగిస్తున్నారు.
ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమంటూ పోలీసుఅధికారులు ప్రకటనలు ఇవ్వడం మనం వింటున్నాం. పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు నిద్రపోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. శుక్రవారం ఇల్లెందు పట్టణ పోలీస్ స్టేషన్ను ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్ట�
అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపీ, గంజాయి, మాదక ద్రవ్యాలను అరికట్టాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. గురువారం పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఆదిలాబాద్ సబ్ డివిజనల్ పోలీసు అధికారులతో నెలవారి నేర
VEENAVANKA OLD SCHOOL | వీణవంక, మార్చి 29 : చిన్నారులు చదువుకునే సెంటర్, చికిత్స కోసం వచ్చే రోగులు, పాఠకులు వెళ్లే గ్రంథాలయం, అందమైన నర్సరీ ఇవన్నీ ఒకే దగ్గర ఉండే ఓల్డ్ ప్రభుత్వ పాఠశాల అది. కానీ అది ప్రస్తుతం అసాంఘిక కార్యకల�
ఆటా, పాటా... హంగామాల మాటున రిసార్ట్స్లు అసాంఘీక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నాయి. నిత్యం బిజీగా ఉండే వ్యా పార, పారిశ్రామిక, సినీ ప్రముఖులు వీకెండ్స్ను రిలాక్స్గా గడపడంతో పాటు పార్టీలు చేసుకునేందుకు �