Dil Raju | ప్రపంచ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం రోజును పురస్కరించుకుని చేపట్టిన అవగాహన కార్యక్రమంలో రామ్ చరణ్, విజయ్ దేవరకొండతో పాటు దిల్ రాజు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మ�
Ram Charan | ప్రపంచ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో రామ్ చరణ్, విజయ్ దేవరకొండ గెస్ట్లుగా హాజరయ్యారు. మాదకద్రవ్యాల ని�
మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించే ఉద్యమంలో ప్రతీ ఒక్కరూ పాలుపంచుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్దత్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్య, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని గురు�
అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లావ్యాప్తంగా గురువారం అవగాహన ర్యాలీలు నిర్వహించారు. విద్యార్థులకు పలు రకాల పోటీలు నిర్వహించి అధికారులు బహుమతులు అందజేశారు.
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో గంజాయి, డ్రగ్స్ సరఫరాను అరికట్టేందుకు చర్యలు చేపట్టినట్టు రాష్ట్ర యాంటీ నార్కొటిక్ బ్యూరో అధికారులు తెలిపారు. ఈ మేరకు చేపట్టిన విస్తృత తనిఖీల్లో డిసెంబర్ నెలలోనే 641 కేజ�
రాష్ట్రంలోని అన్ని డ్రగ్స్ హాట్స్పాట్లపై నిరంతర నిఘా కొనసాగుతున్నదని ఎక్సైజ్శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్, ఎస్టీఎఫ్ చేపట్టిన �
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు మాదకద్రవ్యాల బారిన పడకుండా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. టీచర్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విద్యార్థుల కదలి
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని.. అందుకు ప్రభుత్వం, పోలీసుశాఖ, యువ త, సమాజంలోని అన్ని వర్గాల వారు సమష్టిగా కృషి చేయాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక పిలుపునిచ్చారు.
యువత.. యాంటీ డ్రగ్స్ వారియర్లుగా నిలవాలని ఖమ్మం సీపీ సునీల్దత్ ఆకాంక్షించారు. ‘అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం - అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం’ సందర్భంగా జిల్లా పోలీస్, సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఖమ�
ర్యాగింగ్ శిక్షార్హమైన నేరమని, ర్యాగింగ్కు పాల్పడితే నిరోధక చట్టం మేరకు చర్యలుంటాయని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు హెచ్చరించారు. కళాశాలలో సీనియర్ విద్యార్థులు జూనియర్లకు ఒక గైడ్, సోదర�
సమాజానికి పెను ప్రమాదంగా మారిన మాదకద్రవ్యాల రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో మరింతగా గట్టిగా పనిచేయాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సూచించారు.
విద్యార్థులు మత్తు పదార్థాలకు, చెడు అలవాట్లను ప్రోత్సహించేవారికి దూరంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. శుక్రవారం యాంటీ డ్రగ్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలన, వాటి వినియోగం వల్ల క