మండలంలోని అన్నారుగూడెం కాటన్ పార్కులోని బయోఫార్మసీ ఫ్యాక్టరీలో అనుమతులు లేకుండా అక్రమంగా తయారు చేసిన ఔషధ నిల్వలను రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అధికారులు పట్టుకున్నారు.
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో దారుణం చోటుచేసుకొన్నది. ఓ విద్యార్థినిపై నలుగురు కామాంధులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. బీకామ్ విద్యార్థిని పరీక్ష రాస్తుండగా నిందితుల్లో ఒకరు �
రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాంటీ డ్రగ్స్ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీని నేతన్న చౌక్లో ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించగా, వందలాది యువతీ యువకులు, విద్యార్థులతో అ�