ధర్మారం మండల కేంద్రం లోని ని పాత బస్టాండ్ బోయవాడ, శ్రీ రామాలయం ఎదుట శ్రీకృష్ణ యూత్ ప్రతిష్టించిన గణేష్ మండపాల వద్ద ఆదివారం వేరువేరుగా స్వామి వారి లడ్డు వేలం పాటలు నిర్వహించగా, గణపతి నవరాత్రి ఉత్సవాల సందర�
Poonch terror attack | జమ్ముకశ్మీర్లోని పూంచ్లో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) వాహనంపై దాడి చేసిన ఇద్దరు పాకిస్థాన్ ఉగ్రవాదుల స్కెచ్లను భద్రతా దళాలు విడుదల చేశాయి. వీరి అరెస్ట్ కోసం సమాచారం అందించిన వారికి రూ.20 లక్షల ర�
Worlds first AI software engineer : జస్ట్ సింగిల్ ప్రాంప్ట్తో కోడ్స్ రాయడం, వెబ్సైట్స్ క్రియేట్ చేయడం, సాఫ్ట్వేర్ రూపొందించడం వంటి నైపుణ్యాలతో కూడిన ప్రపంచంలోనే తొలి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవిన్ను టెక్ కంపెనీ క�
అహ్మదాబాద్: తెలుగు ఆటగాడు అంబటి తిరుపతి రాయుడు ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 16వ సీజన్ ఫైనల్ తర్వాత తాను లీగ్కు గుడ్బై చెప్తున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్-2023 ర్యాంకింగ్స్లో టాప్ 5 జిల్లాల్లో మూడు తెలంగాణకు చెందినవే ఉండటం చాలా ఆనందంగా, గర్వంగా ఉన్నదని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
ఏటా పాఠశాలలకు సెలవులు ప్రకటించగానే వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తుంటారు. కరోనా కారణంగా రెండేండ్లపాటు ఎక్కడా ఏర్పాటు చేయలేదు. ఈ సంవత్సరం ప్రభుత్వం పెద్ద సంఖ్యలో క్రీడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసింది.
చండీగఢ్: వచ్చే ఏడాది జరుగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తన దృష్టిని కేంద్రీకరించింది. అభ్యర్థుల తొలి జాబితాను శుక్రవారం ప్రకటించింది. పది నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులను
కాబూల్: ఆఫ్థనిస్థాన్ను మరోసారి తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్, కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై చురుగ్గా కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా కాబూల్ గవర్నర్, మేయర్తోపాటు ఏడు ప్రభుత్వ పదవులను చేపట్టే వా�