యాదాద్రి భువనగిరి : సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. కేసీఆర్ బర్త్డే వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చిన వ
నల్లగొండ : సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 500 మందికి పైగా రోగులకు, రోగుల సహాయకులకు భోజనం అందించారు. ఈ కా�
మారేడ్పల్లి : ఆకలిగొన్న వారి వద్దకే వెళ్లి ఉచితంగా అన్న వితరణ చేయడం మానవీయతకు నిదర్శనం అని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు అన్నారు. సికింద్రాబాద్ క్లాక్టవర్ పరిసర
ఖైరతాబాద్ : మాజీ సీఎల్పీ నేత దివంగత పి. జనార్ధన్ రెడ్డి (పీజేఆర్) జయంతి వేడుకలను ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. పీజేఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, కార్పొరేటర్ పి. విజయా రెడ్డి నేతృత్వం�
ఖమ్మం : ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు మున్నేరు బ్రిడ్జి ప్రాంతంలో రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో ఫిబ్రవరి 2,3,4వ తేదీలలో జరిగే జాతర సందర్భంగా ముందుగా అమ్మవారి విగ్రహాన్ని కదిలించి సమ్మక్క సారక్కలకు
మధిర: అన్నదానానికి దాతలు సహకారం అందించడం అభినందనీయమని జడ్పీచైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. గురువారం శ్రీస్వామి అప్పయ్య అన్నదాన సేవాసమితి ఆధ్వర్యంలో మధిరలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఆ�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన పథకానికి ఓ దాత విరాళం అందించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన ఆత్మూరి ప్రకాశరావు, కాశీ అన్
బంజారాహిల్స్ : శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలో కొలువైన శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్పస్వామి మండల పూజా మహోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా ఉదయం శ్రీ మహా గణపతి హోమం, ప�
కొండాపూర్ : చందానగర్లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయంలో శ్రీవారి జన్మ నక్షత్ర శ్రవణా నక్షత్రం సందర్భంగా గురువారం సామూహిక కళ్యాణోత్సవం, మహాపుష్ప యాగాలను ఘనంగా నిర్వహ�
ఖమ్మం: నవంబర్ 6వ తేదీ నుంచి దివ్యమణికంఠ అన్నదాన సేవాసమితి ఆధ్వర్యంలో నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభం అవుతుందని ట్రస్టు చైర్మన్ చిర్రా రవి తెలిపారు. బుధవారం నగరంలోని ముస్తఫానగర్ లో అన్నదానం షెడ్ నిర్మా�
మైలార్దేవ్పల్లి : దసరా పండుగను నియోజకవర్గం ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో నెలకోల్పిన
ముషీరాబాద్ : గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. ముషీరాబాద్ డివిజన్ బాపూజీనగర్లో ఓం శివగంగ భవాన
రోజూ 2 వేల మందికి గణేశ్ బిగాల అన్నదానం 100 మందికి ఉపాధి హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): కరోనాతో సతమవుతూ దవాఖానల్లో, హోం ఐసోలేషన్లో ఉన్నవారిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గణేశ్ బిగాల కరుణామృత ధారలు కురిపిస్తున�