Anirudh Reddy | జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో రెండు సార్లు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తాను కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని అవుతానని తెలిపారు.
మంత్రి దామోదర రాజనర్సింహతోపాటు కాంగ్రెస్ కు చెందిన ముగ్గురు అసంతృప్త ఎమ్మెల్యేలు ఒకేసారి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కావడం హాట్టాపిక్గా మారింది. సీఎం రేవంత్పై అసంతృప్త ఎమ్మెల్యేల
Jadcherla | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గతంలో టీడీపీలో ఉన్న సమయంలో కలిసి తిరిగిన సహచర నేత, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ను తిరిగి కాంగ్రెస్లోకి తీసుకుంటున్నారన్న సమాచారంపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి చేసిన
Anirudh Reddy | జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కాంగ్రెస్లో చేరికపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఎర్ర శేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వీల్లేదని అన్నారు.
MLA Anirudh Reddy | ‘పలుమార్లు స్వయంగా హెచ్చరించినా.. రాష్ట్ర అసెంబ్లీలో ఫిర్యాదు చేసినా.. అరబిందో ఫార్మా కంపెనీ ముదిరెడ్డిపల్లి చెరువులోకి కలుషిత జలాలను వదులుతూనే ఉన్నది. ఈ వ్యవహారంలో కాలుష్య నియంత్రణ మండలికి ఒక్క
‘కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉండొచ్చు.. ప్రతిపార్టీలోనూ ఉంటారని’ టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్లో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో క�
హైదరాబాద్లో అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులు సర్వే నంబర్లు మార్చేసి 47 అంతస్థులతో కూడిన ఎనిమిది భవనాలను కడుతున్నారని తెలుపుతూ అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నలుగురు హైకోర్టులో ప్రజాహి�
హైడ్రా పేరుతో ఎవరైనా సెటిల్మెంట్లు చేస్తే కేసులు నమోదు చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. సోమవారం అసెంబ్లీ లాబీలో రంగనాథ్ మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేశారు. ప్రభుత్వ భూములు ఆక్రమి�
కాంగ్రెస్లో తిరుగుబాటు కుంపటి మరింత రాజుకుంటున్నది. శుక్రవారం రహస్యంగా సాగిన ఈ వ్యవహారం ఆదివారం బ హిరంగంగా మారిపోయింది. కొంతమంది ఎమ్మెల్యేలం సమావేశమైన మాట వాస్తవమేనని రహస్య భేటీలో కీలకంగా వ్యవహరించి�