ప్రభుత్వం ఒకవైపు పెద్దఎత్తున పంట మార్పిడి చేయాలని, వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టిసారించి ఆర్థికంగా ఎదగాలని చెప్తూనే.. ఆయా రంగాలకు రాష్ట్ర బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం తీవ్ర నిర్లక్ష్యాన్ని చూపిస్తున్�
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు నిరాశే మిగిలింది. వ్యవసాయ అనుబంధ రంగాలకు గత బడ్జెట్లో రూ.1,674 కోట్లు కేటాయించగా.. ఈ బడ్జెట్లో రూ.1529 కోట్లు మాత్రమే కేటాయించారు. రూ.145 కో ట
పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. నారాయణపేట జిల్లా ఊ టూర్ మండలం పులిమామిడిలో విద్యుత్ సబ్స్టేషన్ భూమిపూజకు హాజరయ్యారు. అనంతరం సర్పంచ్ త్రివేణి అధ్యక్షతన ఏర్పాటు చేసిన స�
పశు సంవర్థక శాఖ పనితీరును బలోపేతం చేస్తూనే, మూగజీవాల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద పెడుతూ పశుసంపదను పెంచేలా కృషి చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయ రమణారావు అన్నారు.
మేలు జాతి పశు సంపద వృద్ధే లక్ష్యంగా పశు సంవర్ధక శాఖ సిబ్బంది పని చేయాలని నల్లగొండ జిల్లా పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి రమేశ్ అన్నారు. మంగళవారం దేవరకొండ పట్టణంలోని పశు వైద్య కార్యాలయంలో పలు మండలాలకు �
పల్లెల్లో పశు వైద్యం పడకేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మూగ జీవాలకు ఎలాంటి వ్యాధులు సోకకుండా ఎప్పటికప్పుడు పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో నట్టల నివారణ మందులు, ఇతరత్రా వ్యాధులకు సంబంధించిన మందులను అంది
పశు వైద్యానికి అవసరమయ్యే మందుల కొరత రానివ్వకుండా, ఉన్న మందులను సక్రమంగా వినియోగించుకోవాలని తెలంగాణ పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ బి గోపి పేర్కొన్నారు.
chigurumamidi | చిగురుమామిడి, ఏప్రిల్ 23: ప్రతీ యేటా పశువులు, ఇతర జీవాలు వందల సంఖ్యలో వివిధ రకాల వ్యాధులతో మృతి చెందుతున్నాయి. పశువుల మరణాలను అరికట్టేందుకు ప్రతి ఏటా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
ఇంట్లో 300 పిల్లులను పెంచుతున్న ఓ మహిళపై సొసైటీ వాసులు ఫిర్యాదు చేయడంతో మహారాష్ట్ర పశు సంవర్ధక శాఖ, పోలీసు అధికారులు ఇక్కడి హౌసింగ్ సొసైటీలోని ఓ ఫ్లాట్ను సందర్శించారు.
రాష్ట్రంలో వెటర్నరీ డాక్టర్ల తీరు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. దవాఖానలకు రాకుండా.. సొంత వ్యాపారాల్లో మునిగి తేలుతూ.. పశువుల వైద్యాన్ని గాలికొదిలేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువ