మేలు జాతి పశు సంపద వృద్ధే లక్ష్యంగా పశు సంవర్ధక శాఖ సిబ్బంది పని చేయాలని నల్లగొండ జిల్లా పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి రమేశ్ అన్నారు. మంగళవారం దేవరకొండ పట్టణంలోని పశు వైద్య కార్యాలయంలో పలు మండలాలకు �
పల్లెల్లో పశు వైద్యం పడకేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మూగ జీవాలకు ఎలాంటి వ్యాధులు సోకకుండా ఎప్పటికప్పుడు పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో నట్టల నివారణ మందులు, ఇతరత్రా వ్యాధులకు సంబంధించిన మందులను అంది
పశు వైద్యానికి అవసరమయ్యే మందుల కొరత రానివ్వకుండా, ఉన్న మందులను సక్రమంగా వినియోగించుకోవాలని తెలంగాణ పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ బి గోపి పేర్కొన్నారు.
chigurumamidi | చిగురుమామిడి, ఏప్రిల్ 23: ప్రతీ యేటా పశువులు, ఇతర జీవాలు వందల సంఖ్యలో వివిధ రకాల వ్యాధులతో మృతి చెందుతున్నాయి. పశువుల మరణాలను అరికట్టేందుకు ప్రతి ఏటా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
ఇంట్లో 300 పిల్లులను పెంచుతున్న ఓ మహిళపై సొసైటీ వాసులు ఫిర్యాదు చేయడంతో మహారాష్ట్ర పశు సంవర్ధక శాఖ, పోలీసు అధికారులు ఇక్కడి హౌసింగ్ సొసైటీలోని ఓ ఫ్లాట్ను సందర్శించారు.
రాష్ట్రంలో వెటర్నరీ డాక్టర్ల తీరు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. దవాఖానలకు రాకుండా.. సొంత వ్యాపారాల్లో మునిగి తేలుతూ.. పశువుల వైద్యాన్ని గాలికొదిలేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువ
గొర్రెలను సంరక్షించుకోవడం కోసం, గొర్రెకాపరుల్లో సరైన అవగాహన లేక మందలు వృద్ధి చెందడం లేదు. ముఖ్యంగా గొర్రెల పోషణ సరిగ్గాలేక సీజనల్లో వచ్చే వ్యాధులపై సరైన జాగ్రత్తలు పాటించకపోవడంతో గొర్రెలు మృత్యువాతక�
పశుసంవర్ధక శాఖ ఈ ఏడాది భారీగా రిటైర్మెంట్లు ఉండనున్నాయి. ఈ మేరకు ఉద్యోగ విరమణ చేసే అధికారుల జాబితాను ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదర్ సిన్హా బుధవారం విడుదల చేశారు. ఈ ఏడాది అన్ని కేడర్లలో కలిపి 13 మంది
పశుగణాభివృద్ధి సంస్థలో 23 ఏండ్లుగా పని చేస్తూ సర్కారు అమలు చేసే పథకాలను విజయవంతం చేస్తున్న తమ సేవల్ని గుర్తించాలని గోపాలమిత్రలు ప్రభుత్వాన్ని వేడుకున్నారు.