బిగ్ బాస్ షోతో సోహైల్ కథ పూర్తిగా మారింది. ఆయనకు పలు సినిమా ఆఫర్స్తో రావడం, పలువురు సెలబ్రిటీలతో కలిసి కొద్ది సేపు ముచ్చటించే అవకాశం దక్కడం జరిగింది. బిగ్ బాస్ షోతో సెలబ్రిటీ స్టేటస్ అం�
నందమూరి బాలకృష్ణతో అనిల్ రావిపూడి సినిమా చేస్తున్నాడు అని తెలియగానే అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడున్న టాప్ దర్శకులలో అనిల్ రావిపూడి కూడా ఒకడు. రాజమౌళి తర్వాత ఆ రేం�
వెండితెరపై విలక్షణ పాత్రలలో నటించి మెప్పించిన స్టార్ట్స్ని చాలా మందిని చూశాం. అయితే పిసినారి పాత్రలో మంచి వినోదం అందించిన స్టార్ ఎవరంటే అందరికి ఆహాన పెళ్లంట చిత్రంలోని కోట శ్రీనివాసరావు పా�
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అనీల్ రావిపూడి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఏ సినిమా చేసిన ఆ చిత్రం హిట్ టాక్ సంపాదించుకుంటుంది. చివరిగా సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన అన
హిట్ చిత్రాల దర్శకుడు అనీల్ రావిపూడి ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్గా ఎఫ్ 3 అనే చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ ప్రధాన పాత్రలలో ఎఫ్ 2 చిత్రాన్ని తెరక�
గత ఏడాది సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు- హిట్ చిత్రాల దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్లో సరిలేరు నీకెవ్వరు అనే చిత్రం రూపొందగా, ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అంతే కాదు మహ�
బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. కమర్షియల్ ఎంటర్టైనర్గా అనిల్రావిపూడి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు చెబుతున్నారు. కథానుగుణ�
నందమూరి హీరోలతో మల్టీస్టారర్ చేస్తే చూడాలని అభిమానుల కోరిక. కొన్నాళ్ల నుండి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఈ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు వారిని కలను తీర్చేందుకు అనీల్ రావిపూడి పక�
ప్రస్తుతం టాలీవుడ్లో మల్టీ స్టారర్స్ హవా నడుస్తుంది. చిన్న హీరోలతో పాటు స్టార్ హీరోలు మల్టీ స్టారర్స్లో నటించి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తున్నారు. ఇప్పుడు రామ్, రవితేజ కాంబినేష�
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్న టాప్ దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకడు. పటాస్ సినిమాతో దర్శకుడిగా మారిన ఈ కుర్ర దర్శకుడు.. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అందుకే ఈయనతో పనిచేయడానికి స్టార్ హీరోలు కూడా ఆసక్త�
అనిల్ రావిపూడి ఇటీవల నివేదా థామస్, దిల్ రాజు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, పూజా హెగ్డే తదితరులకు కరోనా సోకగా.. తాజాగా అనిల్ రావిపూడి కూడా ఈ వైరస్ బారిన పడి కోలుకున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.
టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ ఫుల్ స్పీడ్ మీదున్నాడు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో అఖండ అనే సినిమా చేస్తున్నాడు. మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. �
టాలీవుడ్లో రాజమౌళి తర్వాత ఆ స్థాయిలో వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈయనతో సినిమా చేయడానికి స్టార్ హీరోలు, అగ్ర నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.