కొండాపూర్ : మాదాపూర్లోని ఖానామెట్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎఫ్౩ నూతన బ్రాంచ్ను ఆదివారం సినీ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్రెడ్డి, దర్శకులు అనిల్ రావిపూడి, గోపిచంద్ మలినేనిలు ముఖ్య అతిథులుగా విచ్చేసి నిర్వకులు సురేష్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.