Brother Anil | ఆంధ్రపదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త, క్రైస్తవ మత ప్రబోధకుడు బ్రదర్ అనిల్ కుమార్ కడప జిల్లా బద్వేలులో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన.. తప్పు ఎక్కడున్నా తప్పేనని, తప్పు�
జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే వరుసగా రెండుసార్లు గెలిచిన బీఆర్ఎస్ హ్యాట్రిక్పై గురిపెట్టింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచనల మేరకు ఎంపీ
పీఎంవీవైఎస్ పథకానికి జిల్లాలోని అర్హులైన వివిధ చేతి వృత్తిదారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి అనిల్కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ సాగునీటి పారుదల శాఖ ఈఎన్సీ (జనరల్)గా ఈఎన్సీ (అడ్మినిస్ట్రేషన్) అనిల్కుమార్కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేసింది.
రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ జనరల్ పదవికి సీ మురళీధర్ గురువారం రాజీనామా చేశారు. ఆ స్థానంలో ఈఎన్సీ జనరల్గా, ప్రస్తుతం ఈఎన్సీ అడ్మిన్గా కొనసాగుతున్న అనిల్కుమార్ను కొత్తగా నియమించే అవకాశాలు కనిపిస
ప్రజల ఆశలకు అనుగుణంగా, వారి సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఉన్నదని పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆ శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ సూచించారు.
ఎన్నికల కమిషన్ సందర్భోచిత నిర్ణయానికి మెచ్చుకోవాలిసిందే. రాజన్న రాజ్యం పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పార్టీకి బైనాక్యులర్ గుర్తు కేటాయించటం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతున్నది.
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమని, సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మా
ప్రభుత్వం అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాల నిమిత్తం రూ.58,59,82,000 నిధులను విడుదల చేసింది. ఈ మేరకు దేవాదాయ శాఖ కార్యదర్శి అనిల్కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ధ్యాని కావాలన్న సుభాశ్ పత్రీజీ సంకల్పం చాలా గొప్పదని ది ఇండియన్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపక సభ్యురాలు స్వర్ణమాల పత్రీ, క్రైస్తవ మత ప్రచారకుడు అనిల్�
Paddy procurement | ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బంది లేకుండా అవసరమైన గన్నీ బ్యాగులను సమకూర్చుకోవాలని
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. మెదక్ కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో
యాదాద్రి భువనగిరి : దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ బుధవారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రధానాలయం నిర్మాణ పనులు, లడ్డు ప్రసాద విక్రయశాలను పర