హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఇన్చార్జి చైర్మన్గా గోవర్ధన్రెడ్డిని నియమిస్తూ శనివారం పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అయన ఫుడ్ కమిషన్ మెంబర్గా కొనసాగుతున్నారు. ఇటీవల చైర్మన్ పోస్టు ఖాళీ కావడంతో గోవర్ధన్రెడ్డిని ఇన్చార్జిగా నియమించారు.