రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ కే తిరుమల్రెడ్డి పదవీ కాలం శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా సివిల్ సైప్లె కమిషనర్, ఇతర ఉద్యోగులు తిరుమల్రెడ్డిని ఘనంగా సన్మానించారు.
ఖైరతాబాద్ ప్రాజెక్టులోని బాబూ జగ్జీవన్రామ్ నగర్లో ఉన్న అంగన్వాడీ స్కూల్ను గురువారం తెలంగాణ ఫుడ్ కమిషన్ సభ్యుడు కొంతం గోవర్ధన్రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు