RCom | పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి కష్టాలు పెరుగుతున్నాయి. దివాళా తీసిన రియలన్స్ కమ్యూనికేషన్ అకౌంట్లను ఎస్బీఐ బ్యాంక్ ఫ్రాడ్గా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం కంపె�
అనిల్ అంబానీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే అతని కంపెనీపై ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు చేయగా..తాజాగా సీబీఐ ఆయన కార్యాలయాలతోపాటు ఇంట్లో సోదాలు నిర్వహించింది.
ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ (Anil Ambani) ఈడీ విచారణకు హాజరుకానున్నారు. రూ.17 వేల కోట్ల విలువైన రుణ మోసానికి సంబంధించిన కేసులో (Loan Fraud Case) 5న విచారణకు రావాలంటూ ఈ నెల 1న ఎన్ఫోర్స్మెంట్�
రిలయన్స్ గ్రూపు చైర్మన్ అనిల్ అంబానీ రుణ ఎగవేత కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచింది. రూ.3 వేల కోట్ల రుణ మోసం కేసులో తొలి వికెట్ డౌన్ అయింది.
Anil Ambandi : ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ (Anil Ambani)కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరో షాకిచ్చింది. ఇప్పటికే ఆయనను ఆగస్టు 5న విచారణకు రావాల్సిందిగా ఆదేశించిన ఈడీ.. రూ. 3 వేల కోట్ల రుణ మోసం కేసు(Loan Fraud Case)లో లుక
పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి (Anil Ambani) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) షాకిచ్చింది. రూ.17 వేల కోట్ల విలువైన రుణ మోసానికి సంబంధించిన కేసులో (Loan Fraud Case) చోటా అంబానీకి ఈడీ �
Anil Ambani | ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ (Anil Ambani)కి మరో షాక్ తగిలింది. మనీలాండరింగ్ ఆరోపణలతో అనిల్ అంబానీకి చెందిన సంస్థలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED raids) అధికారులు గురువారం దాడులు చేపట్టారు
మూలిగే నక్కమీద తాటిపండుపడ్డ చందంగా తయారైంది అనిల్ అంబానీ పరిస్థితి. ఇప్పటికే వ్యాపారాలు సాగక, పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఈ చోటా అంబానీకి.. ఇప్పుడు మరో కొత్త సమస్య ఎదురైంది.