Tollywood : టాలీవుడ్లో 18 రోజులుగా కొనసాగుతన్న ప్రతిష్ఠంభనకు తెరపడింది. వేతనాల పెంపు కోసం కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఫిల్మ్ ఛాంబర్ .. అటు పట్టువీడని నిర్మాతల మధ్య లేబర్ కమిషనర్ సయోధ్య కుదిర్చారు.
కశ్మీర్ లోయలో ఇటీవల ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండలం సూర్య తండాకు చెందిన సైనికుడు బానోతు అనిల్ మృతి చెందారు.
Tollywood : టాలీవుడ్లో వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు చేపట్టిన సమ్మెను విరమింపజేయడం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. నిర్మాతలతో ఫిల్మ్ ఫెడరేషన్ (Film Federation) నాయకులు నిర్వహించిన చర్చలు కొలిక్కి రాలేదు.
Loksabha Elections 2024 : రానున్న లోక్సభ ఎన్నికల్లో కేరళ నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న తన కుమారుడికి ఓటమి తప్పదని కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ అన్నారు.
కవితకు న్యాయస్థానం వారం రోజుల ఈడీ కస్టడీ విధించింది. తిరిగి ఈ నెల 23న మధ్యాహ్నం 12 గంటలకు కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించింది. ఆమెను విచారించే సమయంలో వీడియో రికార్డింగ్ చేయాలని స్పష్టంచేసింది.
ఓ మహిళ సెల్కు అసభ్య వీడియోలు పంపిన ఇద్దరు వ్యక్తులపై బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కేసు నమోదైంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రానికి చెందిన అనిల్ అతడి స్నేహితుడు వద్ద ఉన�
ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్లో తెలుగు టాలన్స్ జోరు కొనసాగుతున్నది. జైపూర్ వేదికగా శనివారం జరిగిన లీగ్ మ్యాచ్లో టాలన్స్ 33-22 తేడాతో రాజస్థాన్ పాట్రియాట్స్పై విజయం సాధించింది.
వివాహిత మృతికి కారకులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని మనుబోతుల గడ్డలో సోమవారం మృతురాలి బంధువులు రాస్తారోకో నిర్వహించారు. బాధ్యులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
కుట్రదారులను కఠినంగా శిక్షించాలి : జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి మహబూబ్నగర్, మార్చి 4 : అందరి సంక్షేమానికి ప్రతిక్షణం ఆరాటపడే మంత్రి శ్రీనివాస్గౌడ్పై హత్య కుట్ర చేయడం దుర్మార్గపు చర్య అ�
అమరావతి : ఇటీవల ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు, వరదలతో జరిగిన నష్టంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఏపీ మంత్రి అనిల్ ఆరోపించారు. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడంపై విపక్షాలు
అనిల్, సుభాంగి పంత్, విరాజ్ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘రావే నా చెలియా’. మహేశ్వర్రెడ్డి దర్శకుడు. నెమలి సురేష్ నిర్మించారు. ఈ నెల 13న ప్రేక్షకులముందుకురానుంది. ఇటీవల ట్రైలర్ను విడుదల చేశారు. ద�
కరోనా కాలంలో పరిస్థితులు పూర్తిగా మారాయి. ఇక పెళ్లిళ్ల సంగతైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెడ్డింగ్ కార్డ్ నుండి పద్దతుల వరకు చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. తాజాగా మై విలేజ్ షో ఫేం, యూ�
హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భర్త అనిల్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఆయన ఆరోగ్యంగా, హోంక్వారంటైన్లో ఉన్నారని సతీమణి కవిత బుధవారం ట్విట్టర్ ద్వారా వెల్లడిం