శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది ఉత్సవాలను జయప్రదం చేద్దామని ఆలయ ఈవో లవన్న పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్రల నుంచే కాకుండా ఉత్తర, దక్షిణాది ప్రాంతాల నుంచి లక్షలాదిగా తరలి వచ్చే �
accident | ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగిందిక. జిల్లాలోని పంగలూరులో వేగంగా దూసుకొచ్చిన ఇన్నోవా కారు కట్టెల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను వెనకనుంచి ఢీకొట్టింది
KRMB wrote letter to five states | కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాలకు శుక్రవారం లేఖ రాసింది. చెన్నై తాగునీటి సరఫరాపై
అమరావతి : ఏపీ అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యుల పేర్లను ఎవరూ కూడా ప్రస్తావించలేదని ఏపీ ప్రభుత్వ విప్ ఉదయభాను అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కావాలనే సానుభూతి కోసమే చంద్రబాబు చ�
అమరావతి: ఆంధ్రప్రదేశ్కు వాన ముప్పు ఇంకా తొలగిపోలేదు. వర్షకాల సీజన్ ముగిసినప్పటికీ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల�
అమరావతి : ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఈనెల 26వరకు కొనసాగించాలని గురువారం జరిగిన బీఏసీ సమావేశంలో తీర్మానించారు. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఎం వైఎస్ జగన్, మంత్రులు బుగ్గన, అనిల్
వినోద్ కుమార్ | జమ్మూ, కశ్మీర్ సహా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కూడా అసెంబ్లీ సీట్లను పెంచాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
National Sc commission | ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు ఇవాళ కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో వారు భేటీ అయ్యారు.
AP Assembly Sessions | వచ్చే నెల అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. సెప్టెంబర్ మూడో వారంలో సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది.
AP Corona Update | ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. ఇవాళ 58,890 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 1248 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.