Harish Rao | ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి, ఆంధ్రప్రదేశ్ చేస్తున్న జల దోపిడీని అడ్డుకోవాలి అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు సూచించారు.
Dead body | ఆంధ్రప్రదేశ్లో ఇసుక మాఫియా ఇష్టారీతన వ్యవహరిస్తోందని రుజువు చేసే మరో ఘటన వెలుగుచూసింది. శ్మశానాలను కూడా వదలకుండా తవ్వేస్తున్నారు. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో ఇంటి నిర్మాణం కోసం ఇసుక తె
Tornadoes | మిచౌంగ్ తుఫాను (Cyclone Michaung) తీవ్రతతో ఏపీ అతలాకుతలమైంది. ఇలాంటి సమయంలో ఏపీలోని పలు ప్రాంతాల్లో టోర్నడోలు (సుడిలాలులు) బీభత్సం సృష్టించాయి.
Zum Chaka star | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి నిరుద్యోగ యువత కోసం అంటూ స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగిన యూట్యూబ్ స్టార్ శిరీష (బర్రెలక్క) ను ఇతరులు స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. ఆంధ�
Road accident | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేవీపల్లి మండలం మఠంపల్లి దగ్గర ఎదురెదురుగా వచ్చిన తుఫాన్ వాహనం, లారీ ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తుఫాన్ వ�
Students suicides | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు విషాదాన్ని మిగిల్చాయి. పరీక్షల్లో ఫెయిలయ్యామన్న ఆవేదనతో కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది ఉత్సవాలను జయప్రదం చేద్దామని ఆలయ ఈవో లవన్న పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్రల నుంచే కాకుండా ఉత్తర, దక్షిణాది ప్రాంతాల నుంచి లక్షలాదిగా తరలి వచ్చే �
accident | ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగిందిక. జిల్లాలోని పంగలూరులో వేగంగా దూసుకొచ్చిన ఇన్నోవా కారు కట్టెల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను వెనకనుంచి ఢీకొట్టింది
KRMB wrote letter to five states | కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాలకు శుక్రవారం లేఖ రాసింది. చెన్నై తాగునీటి సరఫరాపై
అమరావతి : ఏపీ అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యుల పేర్లను ఎవరూ కూడా ప్రస్తావించలేదని ఏపీ ప్రభుత్వ విప్ ఉదయభాను అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కావాలనే సానుభూతి కోసమే చంద్రబాబు చ�
అమరావతి: ఆంధ్రప్రదేశ్కు వాన ముప్పు ఇంకా తొలగిపోలేదు. వర్షకాల సీజన్ ముగిసినప్పటికీ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల�
అమరావతి : ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఈనెల 26వరకు కొనసాగించాలని గురువారం జరిగిన బీఏసీ సమావేశంలో తీర్మానించారు. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఎం వైఎస్ జగన్, మంత్రులు బుగ్గన, అనిల్