వినోద్ కుమార్ | జమ్మూ, కశ్మీర్ సహా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కూడా అసెంబ్లీ సీట్లను పెంచాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
National Sc commission | ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు ఇవాళ కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో వారు భేటీ అయ్యారు.
AP Assembly Sessions | వచ్చే నెల అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. సెప్టెంబర్ మూడో వారంలో సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది.
AP Corona Update | ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. ఇవాళ 58,890 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 1248 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
Employees Biometric | ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులకు రేపటి నుంచి బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్ : ఈ నెల 27న జరుగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు భేటీ వాయిదా పడింది. వచ్చే నెల ఒకటో తేదీన నిర్వహించనున్నట్లు కేఆర్ఎంబీ సభ కార్యదర్శి తెలిపారు. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు సమాచారం పంపినట్ల�
Ramya Murder case | ఈ నెల 24న జాతీయ ఎస్పీ కమిషన్ బృందం ఆంధ్రప్రదేశ్కు రానుంది. గుంటూరులో ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన దళిత బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిజనిర్ధారణకు ఎస్సీ కమిషన్ బృందం వస్తున్న�
కవాడిగూడ:ఆంధ్రకు 70 శాతం, తెలంగాణకు 30 శాతం నిష్పత్తిలో కృష్ణా జలాలను పంచాలని కృష్ణా జల వివాద ట్రిబ్యూనల్-2 కు ఏపీ ప్రభుత్వం లేఖ రాయడం సరైంది కాదని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ అధ్యక్షుడు పులిగారి గోవర్ధన్