corona virus | ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో 73,341 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1,746 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
పోతిరెడ్డిపాడు నుంచి జలాల అక్రమ తరలింపు రెండేండ్లలోనే 308 టీఎంసీలు బేసిన్ అవతలికి.. ఈ ఏడాది ఇప్పటికే 25 టీఎంసీలు మళ్లించిన ఏపీ సాగర్ ఆయకట్టు, హైదరాబాద్ అవసరాలకు కష్టం కేంద్ర జల్శక్తి శాఖ, కేఆర్ఎంబీకి త�
ఏపీ పాలిసెట్ | ఆంధ్రప్రదేశ్లో పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ పరీక్ష (ఏపీ పాలిసెట్-2021)ను సెప్టెంబర్ 1వ తేదీన నిర్వహించినట్లు ఆ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ పోలా భా�
ఇంటర్ సప్లిమెంటరీ | ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఆ రాష్ట్ర ఇంటర్మీయట్ బోర్డు పరీక్షల షెడ్యూల్ను ఇవాళ విడుదల చేసింది.
Corona Effect : ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దయ్యాయి. కొవిడ్ కారణంగా 2021 విద్యా సంవత్సరానికి గాను పరీక్షలను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.
తిరుమల : తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో ఈ నెల 2 నుంచి 11వ తేదీ వరకు శ్రీఆండాళ్ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం ఘనంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఉత్సవ రోజుల్లో ఉదయం అమ్మవారికి తిరుమంజనం, సాయంత్రం �