లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో భారీగా నగదు (Cash Seized) పట్టుబడింది. జిల్లాలోని జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్టు వద్ద పోలీస�
AB Venkateswara Rao | ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్ (Central Administrative Tribunal) ఊరటనిచ్చింది. ప్రభుత్వం ఆయనను రెండోసారి సస్పెండ్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను వేస్తూ.. సస్పెన్షన్ని ఎత్తివేయాలని ఆదేశించింది.
PM Modi | ఏపీలో వైసీపీపై ఎంతో నమ్మకంతో ఓటేసి గెలిపిస్తే ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు మాఫియా పేరిట విధ్వంసానికి పాల్పడ్డారని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi ) ఆరోపించారు.
Bombs Seized | పల్నాడు జిల్లాలో బాంబుల స్వాధీనం కలకలం రేపుతుంది . ఎన్నికల సందర్భంగా జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం జంగమేశ్వరపాడులో బుధవారం పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.
దేశంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న అన్ని రాష్ర్టాల్లో ఎన్డీయే కూటమే విజయం సాధిస్తుందని, కాంగ్రెస్ ఇప్పటికే ఓటమిని అంగీకరించిందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఎద్దేవా చేశారు. ఎన్డీయే కూటమి తరుఫున ప్రధా�
బీటెక్ కోర్సుల్లో ల్యాట్రల్ ఎంట్రీ కోసం నిర్వహించిన టీఎస్ఈసెట్ ఫలితాలు ఈ నెల 20 లేదా 21న విడుదల చేయనున్నారు. ఈసెట్ పరీక్షను ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లో సోమవారం పరీక్షను సజావుగా నిర్వహించినట్టు కన్వీనర�
ఆంధ్రప్రదేశ్ ఇన్చార్జి డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి శంఖబ్రత బాగ్చీ ప్రస్తుత డీజీ కేవీ రాజేంద్రనాథ్రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోనే.. కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసు
AP DGP | ఆంధ్రప్రదేశ్ డీజీపీగా హరీశ్ గుప్తా నియామకమయ్యారు. డీజీపీగా హరీశ్ గుప్తాను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్ జవహర్రెడ్డికి సూచనలు చేసింది. ఈ సందర్భంగా తక్షణమ�
Sajjala | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అధికార వైసీపీపై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన ఆరోపణలను ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా ఖండించారు.
Chandrababu | మూడు రాజధానుల పేరిట ఆంధ్రప్రదేశ్కు రాజధాని(Capital) లేకుండా చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్కే దక్కుతుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు.