హైదరాబాద్ : కృష్ణా నదీయాజమాన్యం బోర్డు సమావేశం మే 6న జరుగనున్నది. హైదరాబాద్లోని జలసౌధలో భేటీ జరుగనున్నది. సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన నీటిపారుదలశాఖ అధికారులు హాజరవనున్నారు. ఈ సందర్భంగ�
అమరావతి : తిరుపతి జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాళహస్తి శివారులోని పూతలపట్టు – నాయుడుపేట రహదారిపై ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా.. మరో తొమ్మిది మంది గాయ