దాణాపైనా జీఎస్టీ వడ్డన పాడి రంగంపై పగపట్టిన మోదీ మండిపడుతున్న రైతులు హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని మోదీ సర్కారు అనుసరిస్తున్న విధానాలతో పాడి రంగం కుదేలవుతున్నది. పాలు, పాల పదార్థాలపై �
Eluru | ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు (Eluru) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని లింగపాలెం మండలం బోగోలులో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పిడుగుపడింది. దీంతో నలుగురు కూలీలు
రెండు హైకోర్టులకు కొత్తగా 9 మంది న్యాయమూర్తులు నియమితులయ్యారు. ఏపీ హైకోర్టుకు నలుగురు జడ్జిలు, ముగ్గురు అదనపు న్యాయమూర్తులను.. అలహాబాద్ హైకోర్టుకు ఇద్దరు అదనపు జడ్జిలను నియమిస్తూ కేంద్రం వేర్వేరుగా నో�
అమరావతి : ఏపీ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం సీతాపాలెం బీచ్లో స్నానానికి దిగిన ఏడుగురు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. వీరిలో నర్సీపట్నానికి చెందిన పవన్ (19) మృతి చెందగా.. కొనఊపిరితో ఉన్న సూరిశ�
Assembly Seats | తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపునకు రాజ్యాంగ సవరణ అవసరమని పేర్కొంది. సీట్లు పెంచాలంటే 2026 వరకు ఆగా�
హైదరాబాద్ : తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని భద్రాచలం సమీపంలో ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామ పంచాయతీలు తీర్మానించాయి. ప్రస్తుతం ఆయా గ్రామాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న విషయం తెలి
కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లో తప్పిదం వల్లే పంప్హౌజ్లు మునిగిపోయాయనడం అబద్ధమని, మీడియాలో వస్తున్న వార్తలన్నీ నిరాధారమైనవని నీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ అన్నారు.
హైదరాబాద్ : సినీనటుడు చిరంజీవిపై తాను చేసిన వ్యాఖ్యలను భాషాదోషంగా పరిగణించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఈ విషయంలో తాను పశ్చాత్తాపం పడుతున్నట్లు చెప్పారు. బుధవారం విజయవాడలో నిర్వహించిన వ�
ఈ సారి దక్షిణాది రాష్ట్రాల్లోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రికార్డుస్థాయి వర్షపాతం నమోదైంది. నదులు ఉప్పొంగుతున్నాయి. 36 ఏళ్ల తర్వాత ఆ రాష్ట్రాన్ని అత్యంత దారుణ
అమరావతి : నరసాపురం – ధర్మవరం రైలు సాంకేతిక కారణంతో నిలిచిపోయింది. అన్నమయ్య జిల్లా కురబలకోట – తుమ్మలకుంట మధ్య రైలు ఆగిపోయింది. రైలులో గంటల తరబడిగా రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవు�
అమర్నాథ్లో సహాయ చర్యలు ముమ్మరం శ్రీనగర్, జూలై 10: అమర్నాథ్ ఆకస్మిక వరదల్లో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా ఆచూకీ తెలియని వారిలో ఆంధ్రప్రదేశ్కి చెందిన వారు 37 మంది ఉన్నారని అధి�