ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో గంజాయి దందా, హత్య కేసులో నిందితులుగా ఉన్న ఓ ముఠా తప్పించుకొని వచ్చి నగరంలోని ఓ హాస్టల్లో తలదాచుకున్నది. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్టు
దేవినేని ఉమా రంగంలోకి దిగి సీఐడీకి ఫిర్యాదు చేశారు. తన పేరుతో ఫేక్ ట్వీట్ చేస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఏపీ సీఐడీ డీఐజీ సునీల్ నాయక్ను మంగళవారం కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.
అమరావతి : తెలుగుదేశం పార్టీకి సీనియర్ నేత దివ్యవాణి షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు దివ్యవాణి ప్రకటించారు. పార్టీలో దుష్టశక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ట్వీట�
దస్తురాబాద్ నుంచి గొడిసెర్యాల గోండు గూడెం వరకు బీటీ రోడ్డు నిర్మాణం రూ.602.93 లక్షలతో పనులు తీరిన రవాణా కష్టాలు ఆయా గ్రామాల ప్రజల హర్షం ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. వారిలో ఆనందం వెల్లువిరుస్తున్నది. మండల క�