ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. విచారణ నిమిత్తం శుక్రవారం ఉదయం ఆయన కోర్టుకు వచ్చారు.
కేటీఆర్ వెంట పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు, కార్యకర్తలు కోర్టు వద్దకు తరలివచ్చారు.