అమరావతి : ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని టింబర్ డిపోలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజిన్లను తరలించి మంటలను అదుపులోకి తీసుక�
హైదరాబాద్ : గోదావరి నదీయాజమాన్య బోర్డు సమావేశం జలసౌధలో ప్రారంభమైంది. బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుండగా.. తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రజత్కుమార్, ఈఎన్సీ మురళీధర్రావు, ఓఎ