ఈ-పాస్| రాష్ట్రంలో పోలీసులు లాక్డౌన్ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్-తెలంగాణ అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ రామాపురం క్రాస్ రోడ్డు వద్ద ఈ-పాస్ ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్నారు.
అమరావతి : విశాఖపట్నం నగరంతో పాటు ఉత్తరాంధ్రలో కొవిడ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో నగరంలోని విశాఖపట్నం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్)ను పూర్తి కొవిడ్ ఆస్ప�
తిరుమల, మే 23: తిరుమల శ్రీవారి ఆలయంలో మే 25న మంగళవారం నృసింహ జయంతి జరుగనున్నది. ప్రతి ఏటా వైశాఖ మాసం స్వాతి నక్షత్రంలో నృసింహ జయంతిని నిర్వహిస్తారు. శ్రీ యోగ నరసింహస్వామివారి మూలమూర్తికి ఈ సందర్భంగా ప్రత�
అమరావతి : వైసీపీ రెబల్ ఎంపీ రఘరామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసు దర్యాప్తునకు ఆయన సహకరించాలని పేర్కొంది. పిటిషనర్ మీడియా, సామాజిక మాధ్యమాల్లో మాట్లాడకూడదంది. క
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా రోజు రోజుకి విజృంభిస్తూనే ఉంది. గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా 22,610 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా కొవిడ్-19తో 114 మంది చనిపోయారు. వ్యాధి నుండి 23,098 మంది కోలుకుని
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా 24,171 మంది కరోనా బారిన పడగా కొవిడ్-19తో 101 మంది మరణించారు. కాగా 21,101 మం�
హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): పశ్చిమబెంగాల్లోని దుర్గాపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్కు తొలి ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ శుక్రవారం బయలుదేరింది. 40 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ను, నాలుగు క్రయ