Nepal Gen Z Protest | ఏపీ మంత్రి నారా లోకేశ్ అనంతపురం పర్యటన రద్దయ్యింది. నేపాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్న ఆంధ్రులను సురక్షితంగా ఏపీకి తీసుకురావడంపై దృష్టి సారించడంతో తన పర్యటనను రద్దు చ
Junior NTR Fans | జూనియర్ ఎన్టీఆర్పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా కొనసాగుతోంది. ఎమ్మెల్యే వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తూ ఆయన నివా�
YS Jagan | అనంతపురం జిల్లాలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యను ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ, భద్రత లేకుండా పోయిందని విమర్శించారు. శాంతి భద్రతల �
AP News | ఏపీలోని అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. కూడేరు మండల పరిధిలో ఇంటర్ విద్యార్థినిని కిరాతకంగా హత్య చేశారు. ఐదు రోజుల క్రితం అదృశ్యమైన ఆ బాలిక మృతదేహం.. ఆదివారం నాడు ఎన్సీసీ నగర్ మణిపాల్ స్కూల్ వె
Sankranti | సంక్రాంతి పండుగ అంటే ఎంతో సందడి ఉంటుంది. నీ ఆంధ్రప్రదేశ్లోని ఓ పల్లెలో మాత్రం ప్రజలు సంక్రాంతి పండుగను జరుపుకోరు. సంక్రాంతి ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టడం కాదు కదా.. ఆ రోజు కనీసం ఇంటిని ఊడ్వడం కూడ
Daggubati Prasad | అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పేకాటను తీసేసి నాలుగున్నరేళ్లు అయ్యిందని ఆయన మండిపడ్డారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడి అనంతపురంతో పాటు రాష్ట్రవ్యాప్
AP News | ఏపీలోని అనంతపురం జిల్లాలో వాటర్ ట్యాంక్లో పురుగుల మందు కలపడం కలకలం రేపింది. కనేకల్ మండలం తుంబిగనూరులో వాటర్ ట్యాంక్లో కొంతమంది దుండుగులు పురుగుల మందు కలిపారు. అయితే శనివారం ఉదయం నీటిని సరఫరా చే
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్ఐఏ (NIA) దాడులు నిర్వహించింది. పట్టణంలోని ఆత్మకూర్ వీధికి చెందిన రిటైర్డ్ హెడ్మాస్టర్ అబ్దుల్ ఇంట్లో అధికారులు సోదాలు చేశారు. ఆయన కుమారుడు సోహెల్న
Son killed his mother | అనంతపురం(Ananthapuram) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వైసీపీకి(YCP) ఓటు వేసిందన్న కోపంతో ఓ ప్రబుద్ధుడు కన్న తల్లిని హత్యSon killed his mother) చేశాడు.
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో (Ananthapuram) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ ద్విచక్రవాహనాన్ని ఢీకొని.. దానిపై ఉన్న వ్యక్తిని 18 కిలోమీటర్ల దూరం కారుతోసహా లాక్కెళ్లాడు.
AP News | అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గార్లదిన్నె మండలం కల్లూరు దగ్గర శనివారం తెల్లవారుజామున బియ్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లో
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం (Ananthapuram) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. శనివారం తెల్లవారుజామున జిల్లాలోని తాడిపత్రి (Tadipatri) మండలం రావివెంకటపల్లెలో ఓ కారు (Car accident) అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో రిజిస్ట్రార్ జారీచేసిన ఓ సర్క్యులర్ వివాదాస్పదమైంది. ఉద్యోగులు, విద్యార్థుల సంక్షేమం కోసం ఈ నెల 24న విశ్వవిద్యాలయంలో ధన్వంతరి మహా మృత్యుంజయ శాంతి హోమ�