దేశంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థ అమూల్ కీలక నిర్ణయం తీసుకున్నది. అమూల్ గోల్డ్, అమూల్ తాజా, అమూల్ టీ స్పెషల్ లీటరు పాల ప్యాకెట్పై రూపాయి తగ్గించింది.
ఐసీఐసీఐ లాంబార్డ్..ఆరోగ్య బీమా రంగం లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే ఎలివేట్ పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది. అత్యాధునిక ఫీచర్లతో రూపొందించిన ఈ బీమా పాలసీలో యాడ్-ఆన్లతో లోడ్ చేసుకోవచ్చునని త
T20 World Cup 2024 : భారతీయ పాల కంపెనీ అమూల్(Amul)కు మరోసారి అంతర్జాతీయ ఖ్యాతి లభించనుంది. జూన్లో జరుగబోయే ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్ కప్(T20 World Cup 2024)లో ఈ డెయిరీ బ్రాండ్ పేరు మార్మోగనుంది.
CM Stalin: అవిన్కు పాలు సరఫరా చేసే కేంద్రాల నుంచి అముల్ సంస్థ పాలను సేకరించడం నిలిపివేయాలని తమిళనాడు సీఎం స్టాలిన్.. ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. తమిళనాడులో అముల్ సంస్థను ఆపరే�
రాష్ట్రాల్లోని పాల సహకార సంఘాలను నియంత్రించడానికి కేంద్రంలోని బీజేపీ సర్కారు చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ప్రతిఘటిస్తామని కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేశ్ బుధవారం తెలిపారు. ఒకవేళ కమలం పార్టీ ‘ఒక దేశ�
Karnataka Elections | అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న కన్నడనాట తాజాగా అమూల్ పాల ప్రవేశం రాజకీయ పార్టీల మధ్య వివాదాన్ని రాజేస్తున్నది. ఆరునూరైనా గుజరాత్కు చెందిన అమూల్ పాలు, పెరుగు ఇక్కడకు రాకుండా అడ్డుకుని తీరు
DK Shivakumar: అముల్ కన్నా నందిని బ్రాండ్ పాలు బెటర్ అని కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహిస్తున్న ప్రచారంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అముల్ను ముందుకు నెట్టి, నందిన�
కర్ణాటక పాడి ఉత్పత్తిదార్ల సహకార సంఘాల సమాఖ్య (KFM)కు చెందిన నందిని బ్రాండ్ పాలకు (Nandini Milk) బెంగళూరు హోటళ్ల యమానుల సంఘం పూర్తి మద్ధతు ప్రకటించింది. ఇకపై మహానగరంలోని తమ హోటళ్లలో నందిని పాలు, పాల ఉత్పత్తులను మా�
పాల ధరలు మరింత భారం కానున్నాయి. పాల ధరను లీటరుకు రూ.2 చొప్పున పెంచుతూ అమూల్, మదర్ డెయిరీ నిర్ణయం తీసుకున్నాయి. గోల్డ్, తాజా, శక్తి బ్రాండ్ల పాల ధరను లీటర్కు రూ.2 చొప్పున పెంచుతున్నట్టు అమూల్ బ్రాండ్ పేర
ఆనంద్: అముల్ డెయిరీ సంస్థ లీటరు పాలపై రెండు రూపాయలు పెంచింది. బుధవారం నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. ఇన్పుట్ ఖర్చులు పెరగడం వల్లే పాల ధరను పెంచినట్లు అముల్ ఓ ప్రకటనలో తెలిపింద
న్యూఢిల్లీ: ప్లాస్టిక్ స్ట్రాలను నిషేధించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అముల్ సంస్థ ప్రధాని మోదీకి ఓ లేఖ రాసింది. ప్లాస్టిక్ స్ట్రాలపై నిషేధాన్ని వాయిదా వేయాలని �
అహ్మదాబాద్: అముల్ సంస్థ పాలపై రేటును పెంచింది. లీటరు పాలపై రెండు రూపాయలు పెంచినట్లు పేర్కొన్నది. మార్చి ఒకటో తేదీ నుంచి కొత్త రేట్లు అమలులోకి రానున్నాయి. చివరిసారి జూలై 2021లో అముల్ సంస్థ పాల ధర