జహీరాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులు ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కేంద్రప్రభుత్వం రైల్వే స్టేషన్ ఆధునీకరణ కోసం రూ.24.40 కోట్లు మంజూరు చేసింది. క�
అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా సోమవారం తాం డూరు మండల పరిధిలోని రేచిని రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలోగ ల కాసిపేట రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ)ని, బెల్లంపల్లి మం డలం కన్నాల ప్రాంతంలోని రైల్వే అండర�
ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా చేపట్టిన పెద్దపల్లి రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనుల శంకుస్థాపన కార్యక్రమాన్ని రైల్వే బోర్డు సభ్యులు, బీజేపీ నాయకులు బహిష్కరించారు.
అమృత్ భారత్ స్టేషన్ పథకంలో మెదక్ రైల్వే స్టేషన్ ఎంపిక కావడం శుభపరిణామమని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సోమవారం పట్టణంలోని రైల్వేస్టేషన్లో అమృత్ భారత్ స్టేషన్ ఆధునీకరణ కార్యక్రమాన్ని ప�
జిల్లా నుంచి డబ్లింగ్ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని, రైల్వే స్టేషన్లలో అన్ని సౌకర్యాలు కల్పించాలని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
రైల్వే వ్యవస్థలో అనేక మార్పులు వస్తున్నాయని, అందుకు అనుగుణంగా ఆ శాఖ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. మధిర సమీపంలోని తొండల గోపవరం, బయ్యారం గ్రామాల స�
మౌలిక సదుపాయాల కల్పనలో భారతీయ రైల్వే భారీ పరివర్తన దిశగా పురోగమిస్తున్నదని, గడిచిన పదేండ్లలో రైల్వేరంగం వేగవంతంగా పురోగతి సాధించిందని పాలమూరు ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి అన్నారు. అమృ త్ భారత్ స్టేష
జోగుళాంబ గద్వాల రైల్వేస్టేషన్ అమృత్ భారత్ కింద ఎంపిక కావడం శుభపరిణామమని ఎంపీ రాములు అన్నారు. సో మవారం పీఎం మోదీ ఢిల్లీ నుంచి 554 రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి, 1,500 ఆర్వోబీలు, అండర్పాస్ ప నులను వర్చువల్
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద మెదక్ రైల్వేస్టేషన్ ఎంపికైంది. దేశంలోని 500 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణలో భాగంగా మెదక్ రైల్వేస్టేషన్కు కూడా స్థానం దక్కడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోస�
ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా రైల్వే స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచడంతోపాటు ఆ మేరకు అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘అమృత్ భారత్ స్టేషన్' పథకానికి రాష్ట్రంలోని 39 స్టేషన్లు ఎంపికయ్యా�