జిల్లాలోని అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మిగులు పనులను ఆగస్టు చివరి వరకు పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ ఆధికారులను ఆదేశించారు. ఆయా పాఠశాలల్లో చేపట్టిన పనుల పురోగతిపై వివిధ శాఖల ఇంజినీరింగ్ అ
అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన పనులను త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. బాన్సువాడ మండలంలోని జక్కల్దాని తండా ప్రాథమిక పాఠశ�
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చేపడుతున్న పలు నిర్మాణ పనులు ఇంకా నత్తనడకనే కొనసాగుతున్నాయి. స్కూళ్లు తెరిచే నాటికి పనులను పూర్తి చేయాల్సి ఉండగా.. కాలేదు. పనులు మరింత ఆలస్యం అయ్యే పరిస్థితులు
అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనులను రెండు రోజుల్లో పూర్తి చేయాలని, విద్యార్థులకు యూనిఫామ్ల పంపి ణీ సక్రమంగా జరుగాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
అమ్మ ఆదర్శ పాఠశాలల కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న పనులను ఈనెల 20వ తేదీలోగా పూర్తి చేయాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి అధికారులను ఆదేశించా రు. శుక్రవారం కలెక్టరేట్లో పంచాయతీర�
‘పేరుకే ఆదర్శం.. పనులు ఆలస్యం’ అనే శీర్షికతో నమస్తే తెలంగాణ దినపత్రికలో శుక్రవారం ప్రచురితమైన కథనానికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు స్పందించారు. జిల్లా కేంద్రంలోని శివాజీనగర్ పాఠశాలలో అమ్మ ఆదర్శ ప�
అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన కనీస మౌలిక సదుపాయాల పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈనెల 12 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్నది. ఈసారి తమ బడులు సరికొత్త హంగులతో స్వాగతం పలుకుతాయన్న సంబురంతో విద్యార�
పరిపాలనా పరంగా కార్యాలయంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ వెంటనే పూర్తి చేయాలని వికారాబాద్ కలెక్టర్ సి. నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అధికారి నుంచి అటెండర్ వరకు ప్ర�
మండలంలోని బొంరాస్పేట, చౌదర్పల్లి ఉన్నత పాఠశాల, బొంరాస్పేట ప్రాథమిక, బాలికల ప్రాథమికోన్నత పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, మన ఊరు-మనబడి పథకం ద్వారా చేపట్టిన ప
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందు కోసం ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కార్యక్రమంలో భాగంగా ప్రతి పాఠశాలకు రూ.లక్ష చొప్పున మంజూ రు చేసింది.
జూన్ 3 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించే బడిబాట కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహిం చి బడిబయటి పిల్లలను గుర్తించి బడిలో చేర్పించాలని కలెక్టర్ ఉదయ్కుమార్ అధికారులను ఆదేశించారు.
అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా ఆయా సూళ్లలో మరమ్మతు పనులను పక్కా ప్రణాళికతో పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారుల ను ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాల ల్లో చేయాల్సిన మరమ్మతులపై కలెక్టరేట్లోని ఎన్ఐస�