Operation Sindoor : వర్షాకాల సమావేశాల్లో 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor)పై చర్చలతో పార్లమెంట్ అట్టుడుకుతోంది. బుధవారం చర్చ సందర్భంగా హోం మంత్రి అమిత్ షాకు ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం సాగింది.
Narendra Modi : 'ఆపరేషన్ సిందూర్'పై లోక్సభలో రెండో రోజు చర్చలు వాడీవేడీగా సాగాయి. ప్రతిపక్షం సంధించిన ప్రశ్నలకు ప్రధాన పక్షమైన మోడీ బృందం దీటుగా బదులిచ్చింది. మంగళవారం జరిగిన చర్చలో ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) స�
Farooq Abdullah | పహల్గాం (Pahalgam) లో దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదుల (Terrorists) ను భద్రతాబలగాలు (Security forces) మట్టుబెట్టాయని కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా ఇవాళ (మంగళవారం) మధ్యాహ్నం లోక్సభ (Lok Sabha) లో ప్రకటించడంపై నేషనల్ కాన్ఫ�
జిల్లా కేంద్రంలో ఆదివారం కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నాయకుల నిర్బంధంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ట్టబద్ధత లేని పసుపు బోర్డుకు మూడుసార్లు ప్రారంభోత్సవాలు చేసి, రైతులను మోసం చేసిన ఘనత బీజే పీ ప్రభుత్వానికే దక్కిందని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి �
అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా దర్యాప్తు జరగాలంటే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తమ పదవులకు �
RAMAGUNDAM CPM | కోల్ సిటీ, ఏప్రిల్ 25: జమ్మూ కాశ్మీర్ పహాల్గం లో పర్యటకులపై ఉగ్రవాదుల కాల్పులకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని, వారి వైఫల్యాలకు నిరసిస్తూ సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవ
మీ పప్పులు ఎక్కడైనా ఉడుకుతాయేమో కాని, మా వద్ద కాదని, ఢిల్లీ పాలకులకు తమిళనాడు ఎన్నడూ తల వంచదని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. ఢిల్లీ నుంచి వచ్చే ఏ శక్తి కూడా ఎప్పటికీ దక్షిణాది రాష్ర్టాన్ని పాలి�
దేశంలో ఎక్కడైనా నక్సలైట్లకు, పోలీసు బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయంటే ముందుగా తెలుగు గుండె కలవరపెడుతుంది. పోలీసులు వేటాడే ప్రాంతాలు ఆంధ్ర-ఒడిశా బార్డర్, దండకారణ్యం, అబూజ్మడ్ పేరేదైనా ఆ అడవుల్లో త�
దండకారణ్యంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య యుద్ధం నడుస్తున్నది. ఛత్తీస్గఢ్-ఒడిశా సరిహద్దుల్లో మంగళవారం పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 14 మంది మావోయిస్టులు మృతి చెందిన�
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అవమానించేలా మాట్లాడినా ప్రధాని మోదీ మాత్రం ఇప్పటికీ నోరువిప్పడం లేదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విమర్శించారు.
కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ ద్వీపశ్రేణికి రాజధానిగా ఉన్న పోర్ట్బ్లెయిర్ నగరం పేరును శ్రీవిజయపురంగా మార్చినట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 17న నిర్వహించనున్న ‘తెలంగాణ ప్రజాపాలన’ దినోత్సవ కార్యక్రమాలకు హాజరుకావాలని కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.
పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు పడుతున్నాయా? ఇటీవలి వరుస పరిణామాలు ఈ ఊహాగానాలను బలపరుస్తున్నాయి. కోల్కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన తర్వాత రాష్ట్రంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.