పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి పాకిస్థాన్ గూఢచర్యం ఆనవాళ్లు దేశంలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పాక్ ఐఎస్ఐకి గూఢచర్యం చేస్తూ.. భారత్కు సంబంధించిన కీలక సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలతో నెల రో�
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై సస్పెన్స్ ఇంకా వీడలేదు. ఒక పక్క బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీసే కాబోయే సీఎం అని అనధికార ప్రచారం జరిగినా దానిని అధికారికంగా ఎవరూ ధ్రువీకరించ లేదు.
రాష్ట్రంలో రెండు కేంద్ర బృందాలు త్వరలో పర్యటించి ఏరియల్ సర్వే చేస్తాయని బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీ మీడియా హాల్లో మాట్లాడారు.
ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ని ఉద్దేశించి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు లోక్సభలో గందరగోళం సృష్టించాయి. రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ప్రధాని మోదీ, అమిత్ షా సహా బీజేపీ సభ్యులు తీ�
‘విపక్ష ఇండియా కూటమికి క్యాన్సర్ కంటే ప్రమాదకరమైన మూడు వ్యాధులు ఉన్నాయి. అవి మతతత్వం, జాత్యహంకారం, బంధుప్రీతి. వారి విస్తరణ జరిగితే దేశం మొత్తాన్ని నాశనం చేస్తారు. 60 ఏండ్లలో ఏం చేయని విపక్షం.. ఇప్పుడు ప్ర�
లోక్సభ ఎన్నికల పోలింగ్ శాతాల ప్రకటనపై విపక్ష పార్టీలకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రాసిన లేఖపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన ఆరోపణలు నిరాధారమైనవని, అవాంఛనీయమైనవని శుక్రవారం ప�
కేంద్రమంత్రి అమిత్షాపై సీఎం రేవంత్రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని బీజేపీ నాయకులు సోమవారం కొత్తగూడెం వన్టౌన్ ఎస్హెచ్వో ఎం కరుణాకర్కు ఫిర్యాదు చేశారు.
ఎన్నికల వేళ సీఎం రేవంత్రెడ్డి గాడిదగుడ్డును తలపై పెట్టుకుని ఊరేగుతున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. తమ పాలనలో కాంగ్రెస్ ప్రజలకిచ్చింది ఇదేనని చెప్తున్నట్టు ఉన్నదని ఎద్
Encounter | ఛత్తీస్గఢ్ దండకారణ్యం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. పచ్చని అడవులు రక్తంతో ఎరుపెక్కాయి. బస్తర్ రీజియన్లోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో దాదాపు 40 మంది మావోయిస్టుల
వచ్చే లోక్సభ ఎన్నికల్లో 400కుపైగా స్థానాల్లో విజయం సాధించాలని ప్రధాని నరేంద్రమోదీ బీజేపీ శ్రేణులకు లక్ష్యాన్ని నిర్దేశించగా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. పార్టీ అధిష�
Minister Jagadish Reddy | విమోచనం పై అమిత్ షాతో పాటు కొంతమంది లేని అపోహలను సృష్టించడం దురదృష్టకరం అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం సూర్యాపేటలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.