MLC Kavitha | కాంగ్రెస్ పార్టీ దళితులను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది. దేశాన్ని, రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిక్లరేషన్ పెట్టి దళితులకు ఏమో చేస్తామనడం భావ దారిద్ర్యం తప్�
2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న ప్రధాని మోదీ హామీ వట్టిదేనని మరోసారి నిరూపితమైంది. లక్ష్యంగా పెట్టుకున్న 2022 గడిచిపోయి ఏడాది కావస్తున్నా.. ఆ హామీ అమలుకు నోచుకోలేదు. హామీల అమలులో విఫలమైన బీజేపీ స�
ఉత్తమ విచారణ విభాగంలో ఈ ఏడా ది కేంద్ర హోంమంత్రి మెడల్కు తెలంగాణ నుంచి ఐదుగురు పోలీసు ఉన్నతాధికారులు ఎంపికయ్యారు. ‘యూనియన్ హోంమినిస్టర్ మెడల్ ఫర్ ఎక్స్లెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్' కు దేశవ్యాప్తం
మణిపూర్లో ఇద్దరూ గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి, ఆపై అత్యాచారం చేసిన సంఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ సంఘటన జరిగిన రెండు నెలల తర్వాత బయటకు వచ్చింది. బాధిత మహిళలు చెప్పినదాని ప్రకారం
Lok Sabha | మణిపూర్లో హింసాత్మక ఘటనలపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో సోమవారం ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి వాయిదాల పర్వం కొనసాగుతున్నది. ఉదయం సభ ప్రారంభమవగానే ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వ వ్యతిరేక నినాదా
కొన్ని సందర్భాలు మనల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతాయి. కండ్ల ముందు కనబడేది నిజమా, కలా అన్న సందేహన్ని కలిగిస్తాయి. శనివారం వెలువడిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ పనే చేశాయి. 224 స్థానాలున్న అసెంబ్ల
అదేదో టీవీ యాడ్ లో...ఏం నడుస్తున్నదని అడిగేతే...అంతా ఫాగ్.. నడుస్తున్నదని చెప్పినట్లు...దేశంలో ఏం నడుస్తున్నదని ప్రశ్నిస్తే....అంతా ప్రధాని మోదీ..‘మన్ కీ బాత్' గురించిచెబుతున్నారు. ఏ పేపర్లో చూసినా, ఏ టీవీ ల�
బీజేపీ ఊతపదం డబుల్ ఇంజిన్ డబుల్ స్టాండ్గా మారింది. తెలంగాణలో బీజేపీకి అధికారం కట్టబెడితే ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడు రోజుల కిందట చేవెళ్ల�
మాటల్లో చెప్పలేని ఎన్నో విషయాలు ఫొటోలు చెప్తాయి. ఇందుకు మీరు చూస్తున్న ఈ రెండు ఫొటోలే ప్రబల సాక్ష్యం. మొదటిది అతికొద్ది మంది వీఐపీలతో కేంద్ర హోం మంత్రి అమిత్షా విందారగిస్తున్న దృశ్యం. గత ఆదివారం మహారాష�
దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రమాదంలోకి నెడుతున్న అదానీపై కేసులు పెట్టకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెబీ, సీబీఐ వంటి కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు కాపలా కుకలుగా పన�
ప్రధాని మోదీ, అమిత్షాలు ఐటీ, ఈడీ దాడులతో టీఆర్ఎస్ నేతలపై తప్పుడు కేసులు పెట్టి భయపెట్టలేరని, కేసులు, జైళ్లు కొత్త కాదని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో శుక�