దేశంలో బీజేపీ రాజకీయ పార్టీగా కాకుండా ఎమ్మెల్యేల కిడ్నాపింగ్ గ్యాంగ్లా మారిందని ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. దేశవ్యాప్తంగా 9 రాష్ర్టాల్లోని ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల�
అనుకున్నదే జరిగింది. బాయికాడ మీటర్ పెట్టుడు ఖాయమని తేలిపోయింది. కేంద్ర హోం మంత్రి అమిత్షా నేరుగా రైతులతోనే ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మొదట్నుంచీ పడుతున్న ఆందోళన �
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీలో తొలిసారిగా అధికారికంగా నిర్వహించనుండటం, ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరు హాజరుకానుండటం