జార్జిరెడ్డి ఫేం జీవన్ రెడ్డి (B.Jeevan Reddy) డైరెక్ట్ చేసిన చోర్ బజార్ (Chor Bazaar) నేడు థియేటర్లలో గ్రాండ్గా విడుదలైంది. ఈ చిత్రంలో లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్కు డెడికేట్ చేస్తూ మేకర్స్ రీసెంట్గా బ�
కౌన్ బనేగా కరోడ్ పతి..అమితాబ్ బచ్చన్ హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ ప్రోగ్రాం 2022 ఎపిసోడ్ త్వరలో ప్రారంభం కానుంది. కాగా, ఇందుకు సంబంధించిన ఓ ప్రమోషనల్ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇందులో అమ�
హైదరాబాద్: బ్రహ్మాస్త్ర ఫిల్మ్కు చెందిన కొత్త అప్డేట్ వచ్చింది. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ ఫిల్మ్కు చెందిన కొత్త టీజర్ను రిలీజ్ చేశారు. ఆలియా భట్, రణ్బీర్ కపూర్తో పాటు ఇతర స్టార్స్ ఉన్న ఆ ట�
కంగనా రనౌత్ (Kangana Ranaut) లీడ్ రోల్లో ఏజెంట్ అగ్ని పాత్రలో నటిస్తున్న చిత్రం ధాకడ్ (Dhaakad). నేడు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ధాకడ్ నుంచి (She’s on Fire song) సాంగ్ ప్రోమో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..య�
న్యూఢిల్లీ: అమితాబచ్చన్ నటించిన జుండ్ సినిమాను ఈనెల ఆరవ తేదీన ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. అయితే ఆ రిలీజ్ను నిలిపివేయాలని హైదరాబాద్కు చెందిన ఫిల్మ్ మేకర్ నంది చిన్ని కుమార్ కోర్టులో పిటిషన్ �
ట్విటర్లో ఫన్నీ వీడియోలు నిత్యం చక్కర్లు కొడుతుంటాయి. ఈ వీడియోలు నెటిజన్లకు వినోదాన్ని కలిగిస్తుంటాయి. అలాంటి ఓ ఫన్నీ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఓ అంకుల్ ట్రాఫిక్ పోలీసుతో కలిసి అదిరిపోయే �
హీరో ప్రభాస్ కొత్త సినిమా సెట్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల ‘రాధేశ్యామ్’ సినిమా విడుదలయ్యాక స్వల్ప విరామం తీసుకున్న ఆయన తిరిగి కెమెరా ముందుకు వస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంల�
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. ఆమె నటించిన చిత్రాలతో కంటే.. వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. అయితే, ఇటీవల దక్షిణాది చిత్రాలు, హీరోలు, దర్శకులపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నది. అర్జు
వాస్తవ సంఘటనల ఆధారంగా తక్కువ బడ్జెట్లో రూపొంది, సంచలనంగా మారింది *ది కశ్మీరీ పైల్స్* చిత్రం. మార్చి 11న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు కేంద్ర సర్కారు దగ్గరుండీ మరీ ప్రచారం చేసింది. కొన
కోర్టును తప్పుదోవ పట్టించడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా రిట్ పిటిషన్ దాఖలు చేసి, కోర్టు సమయాన్ని వృథా చేసిన ఓ వ్యక్తికి హైకోర్టు రూ.10 లక్షల జరిమానా విధించింది. జరిమానా మొత్తాన్ని 30 రోజుల్లో ప్రధాని క�
ప్రభాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘ప్రాజెక్ట్ కె’. వైజయంతీ మూవీస్ నిర్మాణంలో దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్నారు. దీపికా పడుకోన్ నాయికగా నటిస్తుండగా..అమితాబ్ బచ్చన్ కీలక పాత్రను పోషిస
అమితాబ్ బచ్చన్, గోవింద హీరోలుగా నటించిన ‘బడేమియా ఛోటేమియా’ప్రేక్షకులకు గుర్తుండిపోయిన సినిమా. ఇప్పుడదే పేరుతో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి సినిమా చేస్తున్నారు. బడేమియాగా అక్షయ్, ఛోటేమియాగా