Vladimir Putin | పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధంపై (Israel-Hamas War) రష్యా అధ్యక్షుడు (Russian President ) వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) తాజాగా స్పందించారు. రెండు దేశాల మధ్య నెలకొన్న హింసాకాండకు అమెరికా మిడి�
Israel-Hamas War | పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ (Hamas) దాడులతో ఇజ్రాయెల్ (Israel) ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ నేపథ్యంలో యుద్ధంతో అతలాకుతలమవుతున్న ఇజ్రాయెల్కు అగ్రరాజ్యం బాసటగా నిలిచింది. ఎయిర్క్రాఫ్ట్ కేరియర్తోపాటు య
Indian-Origin Couple | అగ్రరాజ్యం అమెరికా (America)లో విషాదం చోటు చేసుకుంది. న్యూజెర్సీ (New Jersey) రాష్ట్రంలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన దంపతులు (Indian-Origin Couple), వారి ఇద్దరు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మరణించారు.
ప్రపంచవ్యాప్తంగా 2020లో అత్యధిక ముందస్తు జననాలు (3.02 మిలియన్లు) భారత్లోనే సంభవించినట్టు లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. మొత్తం ముందస్తు జననాల్లో 20 శాతం భారత్లోనే జరిగాయని పేర్కొంద
అమెరికా వెళ్లాలని ప్రపంచంలోని చాలా మంది కలలు కంటుంటారు. ఈ కలే ఆ దేశానికి చిక్కులు తెచ్చిపెడుతున్నది. అక్కడ లభించే సౌకర్యవంతమైన జీవితం, అపార ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రతి ఏడాది లక్షలాది మంద�
Turkish Drone | పశ్చిమ దేశాల సైనిక కూటమి నాటో సభ్యదేశం తుర్కియేకు చెందిన డ్రోన్ (Turkish Drone)ను అగ్రరాజ్యం అమెరికా (America) కూల్చివేసింది. సిరియా (Syria)లో మోహరించిన తమ దళాలకు సమీపంలోకి వచ్చిన సాయుధ తుర్కియే డ్రోన్ను గురువారం న
‘క్వాంటం డాట్స్'పై అద్భుతమైన పరిశోధనలు చేసిన ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం దక్కింది. నానో టెక్నాలజీకి సంబంధించి ‘క్వాంటం డాట్స్' ఆవిష్కరణలో పరిశోధనలకుగాను మౌంజి బావెండి, లూయిస్�
‘దేశంలో ఐటీ మంత్రి అంటే ప్రపంచ వ్యాప్తంగా కేటీఆర్ పేరే సుపరిచితం. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అంటే నాతోపాటు ఎవరికీ పెద్దగా తెల్వదు. అంత గొప్ప తెలివి తేటలున్న కేటీఆర్ ఐటీ హబ్ను అమెరికా నుంచి నల్లగొండకు తీసుక�
అమెరికాలో తెలుగు రుచులు అందరినీ ‘ఆహా’ అనిపించాయి. మన అమెరికా తెలుగు అసోసియేషన్ (మాట) ఆధ్వర్యంలో నిర్వహించిన దేశీ చెఫ్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ఆదివారం యునైటెడ్ స్టేట్స్లోని ఆల్ఫారెట�
Kia-Hyundai | ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు హ్యుందాయ్, కియా షాకింగ్ నిర్ణయం తీసుకున్నాయి. దాదాపు 34లక్షల వరకు కార్లను రీకాల్ చేశాయి. పలు మోడల్స్కు చెందిన కార్లలో కంపెనీలు లోపాలను గుర్తించాయి. ఈ మేరకు వాటిని రీకాల�
ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావుకు మరో ప్రతిష్ఠాత్మక సమావేశానికి ఆహ్వానం అందింది. వ్యవసాయరంగంలో ప్రపంచ ప్రగతి చర్చకు వేదికగా పరిగణించే ‘బోర్లాగ్ ఇంటర్నేషనల్ డైలాగ్' సదస్సులో పాల్గొని తెలంగ
అగ్రరాజ్యం అమెరికాలో (America) మరోసారి తుపాకీ ఘర్జించింది. జార్జియా (Georgia) అట్లాంటాలోని (Atlanta) ఓ షాపింగ్ మాల్లో దుండగుడు కాల్పులకు (Shooting) తెగబడ్డాడు. దీంతో ముగ్గురు యువకులు మరణించారు.