అమెరికాలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ న మ్మించి.. ఓ యువకుడికి రూ. 2.47 లక్షలు టోకరా వేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓ యువకుడు ఉద్యోగం కోసం జాబ్ పోర్టల్లో రెస్యూమ్ అప్లోడ్ చే శాడు. డాటాను సేకరిం�
న్యూఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికాకు చెందిన యూఎస్ నేవీ 7వ ఫ్లీట్ భారత్ అనుమతి లేకుండానే మన దేశ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో ఆపరేషన్ నిర్వహించింది. ఈ విషయాన్ని యూఎస్ నేవీయే ఓ ప్రకటనలో వెల్ల�
వాషింగ్టన్ : అమెరికా ఆర్థిక వ్యవస్థను పునర్నించేందుకు అధ్యక్షుడు జో బైడెన్ చర్యలు చేపట్టారు. ప్రతిష్ఠాత్మక 2 ట్రిలియన్ డాలర్ల ప్రాజెక్టును ప్రారంభించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తున్నది.
న్యూయార్క్: ఒకే డోసుతో కరోనాకు చెక్ పెట్టేలా జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ది చేసిన కరోనా వ్యాక్సిన్కు పెద్ద దెబ్బ పడింది. ఆ వ్యాక్సిన్ను ఉత్పత్తి చేస్తున్న సంస్థ ఎమర్జెంట్ బయో సొల్యూషన్స్ నా�
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలోని తన మారలాగో రిసార్ట్లో జరిగిన ఓ పెళ్లికి వెళ్లారు. అక్కడి కొత్త జంటకు విష్ చేసి నన్ను మిస్ అవుతున్నారా అని వాళ్లను అడిగారు. పన
బీజింగ్: అమెరికాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది చైనా. అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్లతో కూడి క్వాడ్ కూటమిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేసింది. లేని సమస్యలు సృష్టించొద్దని,
అమరావతి : విశాఖపట్నంలోని ఆంధ్రాయూనివర్సిటీలో అమెరికా కార్నర్ సదస్సు మంగళవారం ప్రారంభమైంది. వర్చువల్ విధానంలో అమెరికా కాన్సులేట్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. దక్షిణ భ�
కొలరాడో : అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చోటు చేసుకుంది. సోమవారం ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఓ పోలీస్ అధికారి సహా పది మంది మృత్యువాతపడ్డారు. ఈ దుర్ఘటన కొలరాడోలోని బౌల్డర్ నగరంలోని కింగ్ సూపర్ మార్కెట�
డెహ్రాడూన్: ఇటీవల మహిళలు చిరిగిన జీన్స్ ధరించడంపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సింగ్ రావత్, మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఆదివారం ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన భారత�
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు వింత అనుభవం ఎదురయ్యింది. ఎయిర్ ఫోర్స్ వన్ విమానం మెట్లు ఎక్కుతూ జారిపడ్డారు. ఇలా మూడుసార్లు పడిపోయారు. అయితే రెయిలింగ్ను పట్టుకుని లేచి విమానంలోకి ఎక్కే�
న్యూఢిల్లీ: బిట్ కాయిన్.. వర్చువల్ కరెన్సీ అంటే ఇప్పుడు ఇన్వెస్టర్లకు యమ క్రేజీ.. ఫుష్కర కాలం క్రితం పురుడు పోసుకున్న ఈ డిజిటల్ కరెన్సీ.. కరోనా మహమ్మారి పుణ్యమా?! అని ప్రపంచ మార్కెట్లలో చేస�
వాషింగ్టన్: అమెరికన్లకు సెర్చింజన్ గూగుల్ తీపి కబురందించింది. ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా 700 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
ప్యాంగ్యాంగ్: ఏకంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కే వార్నింగ్ ఇస్తోంది ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ సోదరి కిమ్ యో జాంగ్. మీకు నిద్ర లేకుండా చేసుకునే చర్యలు దిగొద్దని ఆమె హెచ్చరించినట్లు